Tirupati | తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 25 న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఆలయ అధికారులు వెల్లడించారు.
IRCTC Karimnagar to Tirupati | కరీంనగర్ నుంచి తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు ఐఆర్సీటీసీ (IRCTC) టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. ‘సప్తగిరి ఎక్స్ కరీంనగర్’ (Sapthagiri Ex Karimnagar) పేరిట కరీంనగర్ నుంచి తిరుమల టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుక�
తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండు రోజు సోమవారం స్వర్ణరథంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్త�
తిరుపతి : తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు మధ్యాహ్నం శుక్రవారపుతోటలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. సోమవారం ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకు
తిరుపతి: శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా రేపు ఉదయం 11.52 గంటలకు పంచమీ తీర్థం(చక్రస్నానం) ఏకాంతంగా నిర్వహ�
తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవితోత్రవాలకు అంకురార్పణ | తిరుచానూరు పద్మావతీ అమ్మవారి పవిత్రోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఆలయంలో సెప్టెంబరు 18 నుంచి 20 వరకు పవిత
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా | లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా తన రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఢిల్లీ నుంచి బయల్దేరి ఈ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
TTD : 20న తిరుచానూరు పద్మావతి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం | తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 20న వరలక్ష్మీ వ్రతం జరుగనుంది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వ్రతాన్ని ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింద�
తిరుచానూరు, జూన్ 26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ శనివారం కుటుంబ సభ్యులతో తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఘనంగా ఆహ్వానం పలికారు. �
ఈ నెల 25 నుంచి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి.