తిరుచానూరు, జూన్ 26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ శనివారం కుటుంబ సభ్యులతో తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఘనంగా ఆహ్వానం పలికారు. �
ఈ నెల 25 నుంచి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి.
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మే 25 నుండి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. మే 24వ తేదీ అంకురార్పణం నిర్వహిస్తారు. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా వసంతోత్సవాలను ఆ