మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్న అసాధారణ నాయకులను గౌరవించేందుకు టైమ్ మ్యాగజైన్ ఈ ఏడాది ఎంపిక చేసిన ‘మిమెన్ ఆఫ్ ది ఇయర్-2025’ జాబితాలో భారతీయ జీవ శాస్త్రవేత్త, వన్యప్రాణి సంరక్షకురాలు పూర్ణిమా దేవి బ�
అమెరికా అధ్యక్షుని కార్యాలయంలోని రిసొల్యూట్ డెస్క్(అధ్యక్షుడు కూర్చునే స్థానం)లో ఆశీనుడై ఉన్న టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఫోటోతో వెలువడిన టైమ్ మ్యాగజైన్ తాజా సంచిక కలకలం సృష్టించింది.
ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ అత్యంత 100 మంది ప్రభావశీలుర జాబితా-2024లో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖులు చోటు దక్కించుకొన్నారు. వీరిలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాద
టైమ్ మ్యాగజైన్ ముఖచిత్రంగా కనిపించడమే ఓ జీవితకాల విజయం, అతిగొప్ప అనుభవం. అదనంగా ‘ఈ ఏటి మేటి వ్యక్తి’గా గుర్తిస్తే.. చెప్పేదేముంది? ఆ అరుదైన ఖ్యాతిని దక్కించుకున్నారు ప్రముఖ పాప్ గాయని టేలర్ స్విఫ్ట్�
Bangladesh PM Sheikh Hasina: ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరమూ కాదు అని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. అమెరికాకు చెందిన టైమ్ మ్యాగ్జిన్ ఆమె ఫోటోను కవర్పేజీపై ప్రచురించింద�
Infosys | దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys ) అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే 100 బెస్ట్ కంపెనీల్లో (Worlds 100 Best Companies) చోటు దక్కించుకుంది. భారత్ నుంచి టాప్ 100లో నిలిచిన ఏకైన ఐటీ కంపెనీగా నిలిచింది.
చిదిమి దీపం పెట్టుకోదగిన అందం ఆమెది. అంతకుమించి నటిగానూ ఖ్యాతి గడించింది దీపిక పదుకోన్. గ్లామర్ జోన్ నుంచి బయటికొచ్చి అనేక ప్రయోగాత్మక పాత్రలు చేసింది. ఆ ప్రతిభను గుర్తిస్తూ ‘టైమ్' మ్యాగజైన్ దీపిక �
Alia Bhatt | టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి (SS Rajamouli)పై బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ (Alia Bhatt) ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనతో పనిచేయడం అంటే మళ్లీ స్కూల్కు వెళ్లడంతో సమానమని అన్నారు.
Shah Rukh Khan - SS Rajamouli | ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్ (Shah Rukh Khan) అరుదైన ఘనత సాధించారు.
తాలిబన్ సహ వ్యవస్థాపకుడు బరాదర్కూ చోటున్యూయార్క్, సెప్టెంబర్ 15: టైమ్ మ్యాగజైన్ రూపొందించిన ‘ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితా-2021’లో ప్రధాని మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్�
న్యూఢిల్లీ, మార్చి 5: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న నిరసనోద్యమం శనివారంతో వంద రోజులు పూర్తిచేసుకోనున్నది. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం ఆగదని �
వాషింగ్టన్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత నాలుగు నెలల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టిక్రీ బోర్డర్లో మహిళా రైతులు కూడా ఆ ఆందోళనల