మేకను గుట్టపైకి తీసుకెళ్లి చంపేసిన చిరుతపులి చిరుతనా..? హైనానా తేల్చే పనిలో అధికారులు సంఘటన స్థలంలో సీసీ కెమెరాల ఏర్పాటు యాచారం : మండలంలోని నానక్నగర్ గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. అటవీ ప్రాంతంలో
కేశంపేట : కేశంపేట మండలం మంగళగూడెంలోని రైతులకు చెందిన లేగదూడలపై చిరుత పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా గ్రామంలోని రైతులకు సంబంధించిన లేగదూడలు, దుడ్డెలను వరుసగా చిరుత చంపి తింటోంది. రైతులు తమ పశువులను �
కిలోమీటర్ దూరం వెంబడించిన వైనం అన్నారం గ్రావిటీ కెనాల్ వద్ద ఘటన కాళేశ్వరం, డిసెంబర్ 13: రైతులు, ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను పెద్దపులి కిలోమీటర్ దూరం తరిమిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలకలం రే
Tiger attack | జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కొద్ది రోజుల నుంచి పులి సంచరిస్తుండటంతో ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతున్నది. తాజాగా కాటారం మండలం గుమ్మళ్ళపల్లి-వీరాపూర్ మధ్య అడవి ప్రాంతంలో చెరువు �
మహదేవపూర్, అక్టోబర్ ౨౮: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి పరిధిలోని లక్ష్మి బరాజ్కు ౩ కిలోమీటర్ల దూరంలో గురువారం పులి దాడి చేయగా ఓ పశువుల కాపరి మృతి చెందాడు. మహదేవపూర్ మండల సరి�
వేమనపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి డివిజన్ పరిధి వేమనపల్లి పంచాయతీ పరిధిలోని ఒడ్డుగూడం గ్రామానికి చెందిన మేకల కాపరి ఎనుముల శంకర్పై గురువారం పెద్దపులి దాడి చేసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రక�
Tiger attack | జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. వేమనపల్లి మండలం ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఎనుముల శంకర్పై పెద్దపులి దాడి చేసి గాయపరిచింది.
క్రైం న్యూస్ | జిల్లాలోని దిలావర్పూర్ లో గల కాల్వ లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి భక్తులు కానుకగా ఇచ్చిన ఆవులమందపై సోమవారం అర్ధరాత్రి చిరుత పులి దాడి చేసినట్లు ఆలయ ఈవో సదయ్య తెలిపారు.
ఆదిలాబాద్ : జిల్లాలోని భీంపూర్ మండలం పెన్గంగ పరీవాహక సరిహద్దు గ్రామాలకు సమీపంలో ఉన్న మహారాష్ట్ర గ్రామాల్లో పెద్దపులి భయం నెలకొన్నది. మహారాష్ట్ర గాటంజీ తాలూకా పార్వ సమీపం పింప్రి గ్రామ శివారు చేనులో �