నిరుద్యోగుల ఆశల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, మళ్లీ అదే నిరుద్యోగుల శాపానికి పతనమయ్యే స్థితికి చేరుకున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ 2025 ఆగస్ట�
ఏ నిరుద్యోగులైతే కాంగ్రెస్ను గద్దెనెక్కించారో, అదే నిరుద్యోగులు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని కసితో గద్దె దింపుతారని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు హ
గురుకులాల్లో అధ్వాన పరిస్థితులపై బీఆర్ఎస్ కొంతకాలంగా చేస్తున్న పోరాటంతోనే ప్రభుత్వం గురుకులాల బాట పట్టిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఒక ప్రకటనలో తెలిపారు.
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై శాపనార్థాలు పెడుతూ తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ నేత తుంగబాలు సూచించారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్రెడ్డి హుందాగా వ్యవహరించాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి వీడాలని బీఆర్ఎస్ నేతలు, కా ర్పొరేషన్ల మాజీ నేతలు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల హక్కుల కోసం తన ఇంటిలో ఆమర ణ నిరాహారదీక్ష చేస్తున్న బక జడ్సన్ను కార్పొర�
కాంగ్రెస్ నిరుద్యోగుల బస్సు యాత్రకు ‘కాంగ్రెస్ రాజకీయ నిరుద్యోగుల బస్సు యాత్ర’ అని పేరు పెడితే బాగుంటుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగ బాలు ఎద్దేవా చేశారు. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో 1.65 లక్షల �
అధికారంలో ఉండి కుల గణన చేయని భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే ఎలా నమ్ముతామని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగ బాలు ప్రశ్నించారు. బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో బీసీ ముఖ్యమంత్రి అని అన్నారే
ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్ర రైతులకు అండగా నిలబడేందుకు టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం టీఆర్ఎస్వీ ముందుకు దూకింది. ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్రం అవలంబిస్తున్న అస్పష్ట వైఖరికి నిరసనగా
ఉస్మానియా యూనివర్సిటీ : పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్గా మారి రాజకీయాలను దిగజార్చుతున్నాడని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిపడ్డారు. తన కుట్రలను