రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ జష్పూర్ జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు మైనర్ బాలిక సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పంద్రాపత్ పోలీసు చౌకీ (అవుట్పోస్ట్) పర�
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డి మండలం హసన్పల్లి గేట్ వద్ద ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు ఆసుప
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నర్సంపేట మండలం చిన్నగురిజాల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణమూర్తి
Road Accident at Panthangi toll plaza | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద డీసీఎం-ద్విచక్రవాహనం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో
అమరావతి : చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. శుక్రవారం రాత్రి జిల్లాలోని మదనపల్లె గ్రామీణం మండలం ఐదో మైలు వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనాతో మరో ముగ్గురు మృతి చెందారు. గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారని ఏపీ వైద్యారోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించారు. గడిచిన 24 గంటలో 31,158 మంది నుంచి కరోనా న
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 148 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ముగ్గురుమరణించారు. కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు చనిపోయారని ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో క�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ కారణంగా ముగ్గురు మృతి చెందారు. విశాఖపట్నం, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు చొప్నున మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 31,131 మందిని పరీక్షించగా 156 మందికి కొవిడ్ పాజి�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ తో ముగ్గురు మృతి చెందారని ఏపీ వైద్య అధికారులు వెల్లడించారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటిన్లో వివరాలను వెల్లడించారు. కృష్ణా, విశాఖపట్నం , గుంటూరు జ
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకో అరగంటలో గమ్యస్థానానికి చేరుకుంటామనేలోగా ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కారు టైరు పేలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు.