Students Drown | ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ విషాద ఘటన ఒడిశా భద్రక్ జిల్లా నలియాలో మంగళవారం చోటు చేసుకున్నది. సమాచారం మేరకు.. నలుగురు విద్యార్థులు కలిసి ఈత కొట�
Fire accident | సంగారెడ్డి జిల్లా ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. జిన్నారం మండలం గడ్డపోతారంలోని మైలాన్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. పరిశ్రమకు చెందిన
road accident | మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కురవి వద్ద జాతీయ రహదారిపై ఆటోపై గ్రానైట్ లారీపై నుంచి బండరాళ్లపడిపోయాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే
road accident | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. తాంసి మండలం హస్నాపూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. రెండు బైక్లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మరో మరో ఇద్దరికి గాయాలవగా ఆసుపత్రికి
road accident | రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ వద్ద బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులను గోపాల్ (47), అంజలి (42), స్వాతి (9)గా
Suicide blast | పాక్ బలూచిస్థాన్ ప్రావిన్స్లో బుధవారం ఆత్మాహుతి దాడి జరిగింది. భద్రతా సిబ్బందే లక్ష్యంగా దాడి చేసుకొని జరిపిన దాడిలో ముగ్గురు మృతి చెందగా.. 20 మంది భద్రతా సిబ్బంది సహా 23 మంది గాయాలపాలయ్యారు. గాయపడ
Heavy Rains | ఈశాన్య రుతుపవనాల ప్రవేశం అనంతరం తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. వానల కారణంగా మరో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో వర్షాల కారణంగా ప్రాణాలు
explosion in firecracker factory | ఓ పటాకుల గోదాములో పేలుడు జరగ్గా.. ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మొరెనాలో చోటు చేసుకున్నది. పేలుడు తీవ్రతతో భవనం కుప్పకూలింది. శిథిలాల కింద మరి
మహబూబ్నగర్ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలంలోని మల్లెబోయినపల్లి గ్రామ సమీపంలో ట్రాక్టర్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఆలూరు గ్రామ�
మనీలా : ఫిలిప్పీన్స్ రాజధాని ప్రాంతంలోని యూనివర్సిటీలో ఆదివారం సాయుధు జరిపిన కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పట్టణ మాజీ మేయర్ సహా ముగ్గురు మృతి చెందారని, మరో వ్యక్తి గాయపడ్డారని అధికారులు త�
యాదాద్రి : జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద జాతీయ రహదారిపై ఇనుప లోడ్తో వెళ్తున్న లారీ హైవే పల్టీ కొట్టింది. చీకట్లో లారీని వరుసగా మూడు కార్లు ఢీకొట్టాయి. ఈ ఘటనలో
హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఔటర్ రింగ్
ముంబై : కుర్లా ఈస్ట్లోని నాయక్ నగర్లో సోమవారం అర్ధరాత్రి నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేప�
సిద్ధిపేట : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. చిన్నకోడూరు మండలం మల్లారం స్టేజీ వద్ద ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. కరీంనగర్ నుంచి హైదరాబ