భూపాలపల్లి జిల్లాకేంద్రం మంజూర్నగర్లో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా మొక్కు తీర్చుకునేందుకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి కాలినడకన
లోగోను ఆవిష్కరించిన విశాఖ శారదా పీఠాధిపతులు హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): విశాఖ శారదాపీఠం స్వధర్మ వాహిని పేరుతో నూతన ఆధ్యాత్మిక సంస్థను ఏర్పాటు చేసింది. ఆదివారం తిరుమలలో సంస్థ లోగోను పీఠాధిపతులు స్వ�
అమీర్పేట్ : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం ప్రత్యేక దర్శన సమయంలో మంత్రి తలసాని త
టికెట్ ధరల నిర్ణయం హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ �
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిలిచిపోయిన తిరుమల శ్రీవారి సర్వదర్శనాలను తిరిగి ప్రారంభిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. సర్వదర్శనం �
టీటీడీ | తిరుమలలో సంప్రదాయ భోజనంపై టీటీడీ వెనక్కి తగ్గింది. సంప్రదాయ భోజనంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు.
విక్రయ కౌంటర్ను ప్రారంభించిన టీటీడీ ఈవో, డీఆర్డీవో చైర్మన్హైదరాబాద్; ఆగస్టు 22 (నమస్తేతెలంగాణ): ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా డీఆర్డీవో రూపకల్పన చేసిన బయోడీగ్రేడబుల్ సంచులను మొదట తిరుమల పుణ్యక్షేత�
సైదాబాద్ : గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కోరుతూ హైదరాబాద్ నుంచి తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు అయ్యప్పసేవా సమితి ప్రతినిధి బాలకృష్ణగౌడ్ అన్నారు. శుక్రవారం సైదాబాద్లో ఏర్పాటు చేసిన వ�