తిమ్మాపూర్, ఆగస్టు26: పాలకులు లేకపోవడంతో గ్రామాల్లో కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఓ ప్లాట్ యాజమాని ఏకంగా మోరీనే కబ్జా చేయడంతో ఆ వాడకట్టు ప్రజలంతా మురుగు వాసనతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
వినాయక చవితిని పురస్కరించుకుని తిమ్మాపూర్ (Thimmapur) మండలం కేంద్రంలో భక్తులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమాన్ని బీ�
తిమ్మాపూర్ మండలం వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామకృష్ణ కాలనీలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు, గోపికమ్మల వేషధారణలతో ముస్�
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తిమ్మాపూర్ తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి సూచించారు. 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రామక్రిష్ణకాలనీ లో గ్రామస్థాయి వాలీ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు.
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస రామానుజ పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ముందస్తుగా గురువారం నిర్వహించారు. విద్యార్థులు కృష్ణులు గోపికమ్మను వేషదారణలో అలరించారు.
భారీ లోడ్లతో వెళ్తున్న గ్రానైట్ లారీలను తిమ్మాపూర్ (Thimmapur) మండలం రామకృష్ణ కాలనీ గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. గ్రానైట్ లారీతో గ్రామంలో రోడ్డు ధ్వంసమవుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొలాలకు వెళ్లేందుకు ఉన్న దారిలో మురుగు నీళ్లు వచ్చి చేరుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామంలో పొలాలకు వెళ్ళే దారిపైకి మోరీల నుంచి వచ్చే మురుగునీరు పారుతూ అస్త
వర్షాకాలం ప్రారంభం అయింది. రైతులు సాగు మొదలుపెడుతున్నారు. అయితే కొన్ని చోట్ల విద్యుత్ తీగలు చేతితో అందుకుంటే తాకేంత కిందికి జోల పడిపోయాయి. ప్రస్తుతం సాగుకాలం కావడంతో ట్రాక్టర్లతో దున్నుకునేందుకు రైతుల
అసలే చిన్నపిల్లలు.. వారిని తరలించేందుకు అన్ని అనుమతులు, నిష్ణాత్మలైన డ్రైవర్లు అవసరం. కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు మమ్మల్ని ఎవరేం చేస్తారని అనుకున్నారో ఏమో.. చిన్నపిల్లలను పాఠశాలలకు తరలించే స
రైతన్న పై వానలు పగపట్టాయి. వర్షాకాలం ప్రారంభంలో అనవసర సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి మురిపించిన వానలు.. నేడు జాడ లేకుండా పోయాయి. ఎర్రని ఎండల్లో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా వ�
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ (Thimmapur) సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున షాద్నగర్ వైపు నుంచి మామిడిపండ్ల లోడ్తో వస్తున్న లారీ తిమ్మాపూర్ వద్ద జాతీయ రహదారిపై అద�
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన ఘటన తిమ్మాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన న్యాలం హరీష్ (35) తన ఇంటి వద్ద సంపుకున్న మోటార్ రిపేర్ రావడంతో శుక్రవారం ఉదయమే మరమ్మతులు చేస్�
మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అధికారులు సంఘాల సభ్యులు జెండాను ఆవిష్కరించి, తెలంగాణ చరిత్రను వివరించారు.