ఆపద సమయంలో పొదుపు సంఘాల బీమా సభ్యులకు కుటుంబాలకు అండగా నిలుస్తుందని పురుషుల పొదుపు సంఘం బాధ్యులు పేర్కొన్నారు. నుస్తులాపూర్ గ్రామంలో శ్రీ సాయి పురుషుల పొదుపు సహకార సంఘంలో సభ్యుడు మోతుకూరి రవీందర్ ఇటీవ�
జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) 14వ కన్వొకేషన్ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచి బంగారు పతకాల
కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ డివిజన్ లో గులాబీ జెండా పక్క ఎగురుతుందని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాల్వ మల్లేశం గెలుపు ఖాయమని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు.
కార్పొరేషన్ పరిధిలోని అల్గునూరు డివిజన్లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థి కాల్వ మల్లేషన్లో భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు రోజుకో తీరున మోసం చేస్తున్నారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి, మొగిలిపాలెం గ్రామాల్లో సోమవారం ఉదయం గుర్తు తెలియనీ ఇద్దరు వ్యక్తులు తిరుగ�
విద్యార్థులకు ఆదర్శవంతమైన విద్యను అందించే మోడల్ స్కూల్లో ఆరు నుండి పదవ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వనజ కోరారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన ఊబిది రేఖ అనే గర్భిణి మహిళా ఆధార్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు అలాగే డెలివరీ కోసం ఇబ్బందులు తలెత్తాయి.
తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లె గ్రామంలోని పురగిరి క్షత్రియ పెరక సంఘం 2026 క్యాలెండర్ ను అధ్యక్షుడు పాలేటి జనార్ధన్ తో కలిసి సర్పంచ్ గాండ్ల శ్రీనివాస్ ఆవిష్కరించారు.
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస రామానుజన్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి ముచ్చట గొలిపే ముగ్గులు వేశారు. భోగి మంటలు వేసి ఆనందంగా గడిపారు. విద్�
ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ అంటే జిల్లాలో ఫేమస్. అయితే ఇక్కడ పని చేయడానికి వచ్చిన చాలా మంది ఎస్ఐలు ఒకరిద్దరు తప్పితే ఎక్కువ మంది నెగ్గలేకపోతున్నారు. అందులో ప్రధానంగా బీసీ వర్గానికి చెందిన అధికారులు ఇమడలేకపో�
సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం విద్యార్థులకు సూచించారు. మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ క్రైమ్, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ
తిమ్మాపూర్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాని ఆదివారం మండల సర్పంచుల ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా మన్నెంపల్లి సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
లోయర్ మానేరు జలాశయం నుండి కాకతీయ కాలువ ద్వారా యాసంగి పంటలకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఇటీవల హైదరాబాదులో రాష్ట్రస్థాయిలో శివం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రణాళిక �
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మద్యం ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ పట్టుకొని కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మండలంలోని మన్నెంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకు�