తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీ గ్రామ సర్పంచ్ గుజ్జుల శ్వేత ప్రణీత్ రెడ్డి, ఉప సర్పంచ్ పోలం మల్లేష్, వార్డు సభ్యులు దాడి దేవకీఓదెలుతో పాటు నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, పలు గ్
తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం సంఘం ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడిగా సిరికొండ వెంకట్రావు వరుసగా తొమ్మిదో సారి ఏకగ్రీవంగా ఎ�
పచ్చని పల్లెలో డంప్ యార్డు చిచ్చు చెలరేగింది. ధర్మపురి పట్టణ డంప్ యార్డ్ను తిమ్మాపూర్ పంచాయతీ ఆధీనంలోని భూమిలో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఒక వైపు గండి హనుమాన్ ఆ�
Karimnagar | తిమ్మాపూర్, జూన్8: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ శివారులో రాజీవ్ రహదారిపై ఆటోను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఐదుగురు
అర్హులైన తనను కాదని ఇతరులకు ఇండ్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన సునీత అనే మహిళ కుటుంబంతో కలిసి పంచాయతీ వద్ద నిరసన తెలిపింది.
రెండు రోజుల క్రితం వ్యవసాయ పనులకు వెళ్లి వడదెబ్బకు గురై తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామానికి చెందిన ఆరెల్లి పరశురాములు (62) చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు.
ముంపునకు గురై ఎఫ్టీఎల్కు దూరంగా ఖాళీగా ఉన్నటువంటి భూములలో ఒక సీజన్ వ్యవసాయం చేసుకుంటూ పండించిన వరి పంటను అధికారులు కొనుగోలు చేసేలా సహకరించాలని రామక్రిష్ణకాలనీ గ్రామ రైతులు తహసీల్దార్ కర్ర శ్రీనివా�
శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో బీ.ఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతున్న 80 మంది విద్యార్థులు పలు ప్రముఖ కంపెనీలకు ఎంపికయ్యారని కళాశాల చైర్మన్ రమేష్ రెడ్డి తెలిపారు.
వాగేశ్వరీ డిగ్రీ , పీజీ కళాశాలలో విద్యార్థుల ప్రతిభను గౌరవిస్తూ అకాడమిక్ వేడుకలను సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. విద్య, క్రీడలతో పాటు ఇతర విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
Venkatadri Express | వెంకటాద్రి ఎక్స్ప్రెస్పై శంషాబాద్ సమీపంలోని తిమ్మాపూర్ వద్ద 30 మంది గ్యాంగ్ రాళ్ల దాడికి తెగబడింది. గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తమై వారిని పట్టుకోవడానికి యత్నించారు. కానీ వారు తప్పిం
ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశ వర్కర్లను తిమ్మాపూర్ మండలం రేణిగుంట శివారులో టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకొని ఆదుపులోకి తీసుకొన్నారు.
తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తింపు లభించినట్లు కళాశాల జనరల్ సెక్రెటరీ గండ్ర శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మండల అధికారుల ముందే శిలాఫలకం ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ పై చర్యలు తీసుకోవ