డ్డు పక్కన వేసిన చెత్తాచెదారం ఓ గుర్తు తెలియని మహిళ మృతికి కారణమైంది. గ్రామస్తులు రహదారుల వెంట వెళ్లే ప్రయాణికులు తమ చెత్త చెదరన్నంత రోడ్ల పక్కన వేస్తూ కంపు చేస్తున్నారు.
యంత్రాల మరమ్మతుల కారణంగా కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరాఫరాలో అంతరాయం కలగనున్నట్లు మిషన్ భగీరథ ఈఈ రాము తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామం వద్ద దారుణం చోటుచేసుకుంది. కరీంనగర్ లోనీ కిసాన్ నగర్ కు చెందిన ఓ మహిళ బుధవారం ఉదయం పని కోసం అడ్డా వద్ద ఉండగా తనకు పని ఇస్తానని ఓ వ్యక్తి నమ్మించాడు.
తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో శివారులో మోయ తుమ్మెద వాగులో ఇసుక తవ్వకలను పార్టీ నాయకులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరుగుత�
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు శనివారం తిమ్మాపూర్ లో మాదకద్రవ్యాల పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
తిమ్మాపూర్ సర్కిల్ కార్యాలయాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం శనివారం సందర్శించారు. పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్ లో శ్రీ శంకు చక్ర ఆది పెరుమాండ్ల భక్తాంజనేయ స్వామి ఆలయ పున ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా ప్రారంభమైంది.
తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీ గ్రామ సర్పంచ్ గుజ్జుల శ్వేత ప్రణీత్ రెడ్డి, ఉప సర్పంచ్ పోలం మల్లేష్, వార్డు సభ్యులు దాడి దేవకీఓదెలుతో పాటు నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, పలు గ్
తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం సంఘం ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడిగా సిరికొండ వెంకట్రావు వరుసగా తొమ్మిదో సారి ఏకగ్రీవంగా ఎ�
పచ్చని పల్లెలో డంప్ యార్డు చిచ్చు చెలరేగింది. ధర్మపురి పట్టణ డంప్ యార్డ్ను తిమ్మాపూర్ పంచాయతీ ఆధీనంలోని భూమిలో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఒక వైపు గండి హనుమాన్ ఆ�
Karimnagar | తిమ్మాపూర్, జూన్8: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ శివారులో రాజీవ్ రహదారిపై ఆటోను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఐదుగురు
అర్హులైన తనను కాదని ఇతరులకు ఇండ్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన సునీత అనే మహిళ కుటుంబంతో కలిసి పంచాయతీ వద్ద నిరసన తెలిపింది.
రెండు రోజుల క్రితం వ్యవసాయ పనులకు వెళ్లి వడదెబ్బకు గురై తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామానికి చెందిన ఆరెల్లి పరశురాములు (62) చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు.
ముంపునకు గురై ఎఫ్టీఎల్కు దూరంగా ఖాళీగా ఉన్నటువంటి భూములలో ఒక సీజన్ వ్యవసాయం చేసుకుంటూ పండించిన వరి పంటను అధికారులు కొనుగోలు చేసేలా సహకరించాలని రామక్రిష్ణకాలనీ గ్రామ రైతులు తహసీల్దార్ కర్ర శ్రీనివా�