కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మద్యం ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ పట్టుకొని కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మండలంలోని మన్నెంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకు�
తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న గురుప్రసాద్ బిరదర్ బెంగళూరులోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా
తిమ్మాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచిగా గెలిపిస్తే ఆ గ్రామానికి ఉచితంగా తన సొంత ఖర్చులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్ హామీ ఇచ్చ
తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామంలో గల వాగేశ్వరి కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న అరుణ్ కుమార్ డాక్టరేట్ పొంద�
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో స్నేహిత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ తానాజీ వాఖాడే హాజరయ్యారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే హెల్ప్ లైన్
గంజాయితో పట్టుబడిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన కోరండ్ల రఘువర్ధన్రెడ్డి అనే యువకుడు లార�
చిన్ననాడే తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయినా.. తల్లి చిన్నా.. చితకా పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నది. అంతా బాగుంది అనుకునే క్రమంలో కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీటి సంద్రమైంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు అల్లకల్లోలం అవుతున్నారు. వాన తగ్గినప్పటికీ పొలంలో నీళ్లు వరద తగ్గకపోవడంతో పొలాలన్నీ వరదలో మగ్గిపోతున్నాయి. మరో ఒకటి రెండు రోజులు ఇలానే ఉంటే చేతికి వచ్చిన పంట వరి గొలుస
ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ను ఢీకొట్టడంతో 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులో రాజీవ్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీస�
మూడు, నాలుగు నెలలు కష్టపడి పెంచి పెద్ద చేసిన పొలాలు చేతికందే దశలో ఒక్క వర్షం (Heavy Rain) అతలాకుతలం చేసింది. రెండు మూడు రోజుల్లో వరి కోయడానికి సిద్ధంగా ఉన్న రైతులను తుఫాను నిండా ముంచింది.
పోలీస్ సేవలు నిత్యం సవాలతో కూడుకున్నవని.. అన్ని సవాళ్లను ఎదుర్కొని గొప్ప అని తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్ అన్నారు. ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ లో అడ్మిన్ ఎస్సై రవీందర్ రెడ్డి రిటైర్మెంట్ కాగా.. ఆయనను ఎస్ఐ శ్రీకా�
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. కోడ్ అమలులో ఉంటే ఎలాంటి రాజకీయ నాయకుల ఫొటోలు, శిలాఫలకాలు కనిపించకూడదు. దీంతో గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో శిలాఫలకాల�
తిమ్మాపూర్ మండల కేంద్రంతో పాటు మహాత్మా నగర్ గ్రామపంచాయతీ కార్మికులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి తన నివాసంలో ఆదివారం ఉదయం ఘనంగా సత్కరించారు.