జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ లోని వ్యాపారి ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్లోని ఇద్దరు సభ్యులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుకోగా.. మరో నిందితుడిని ముంబైలో అదుపులోకి తీసుకున్న�
ఒక వృద్ధుడు 45 ఏండ్ల క్రితం తాను చేసిన దొంగతనాన్ని మరచిపోయి సాధారణ జీవితం గడుపుతున్నాడు. అయితే చట్టం మాత్రం ఆ కేసును జ్ఞాపకం పెట్టుకొని తాజాగా అతడిని అరెస్ట్ చేసింది. పోలీస్ అధికారి శ్వేతా శుక్లా కథనం ప�
సుమారు 50 ఏండ్లుగా సాగుతూ వస్తున్న రూ.7.65 చోరీ కేసుకు ముంబై కోర్టు మేజిస్ట్రేట్ తెరదించారు. 1977 నాటి ఈ కేసులో ఇద్దరు నిందితులు, ఫిర్యాదుదారుడు చాలా ఏండ్లుగా అదృశ్యమయ్యారు.
Theft case | మహారాష్ట్ర (Maharastra) లో 50 ఏళ్ల నాటి ఓ చోరీ కేసు (Theft case) కు ఎట్టకేలకు తెరపడింది. ఈ కేసులోని ఇద్దరు నిందితులు, ఫిర్యాదుదారుడి కోసం పోలీసులు అనేక ఏళ్లుగా వెతుకుతున్నప్పటికీ ఆచూకీ లభించలేదు.
దొంగతనం కేసులో పార్థీ గ్యాంగ్కు చెందిన ఇద్దరు వ్యక్తులకు 18 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ గురువారం నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించినట్లు కట్టంగూర్ �
Arrest | జిల్లాలోని పెంచికల్పేట్ మండలం ఎలుకపల్లి గ్రామానికి చెందిన దుబ్బల రాకేష్ , అతడి సోదరుడని మహారాష్ట్ర పోలీసులు బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు.
దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను ధర్మపురి పోలీసులు అరెస్టు చేసి దాదాపు రూ.22 లక్షల విలువ గలిగిన సాత్తును స్వాధీనం చేసుకున్నారు. ధర్మపురి పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్ప
సూర్యాపేటలో సంచలనం సృష్టించిన బంగారం చోరీ కేసులో పొలీసులు ఓ మహిళను అరెస్టు చేసి రూ. 14 లక్షల విలువైన 14 తులాల నగలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎ
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి సంతోషి జ్యూయలరీ దుకాణం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన దొం గల ముఠా ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథ
burglary at an NGO office | ఒక ఎన్జీవో కార్యాలయంలో దొంగతనం జరిగింది. మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్ వంటి పలు గాడ్జెట్లు చోరీ అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు నిందితుడైన 19 ఏళ్ల యువకుడిని అరెస్�
దొంగతనం కేసు కాస్త.. మిస్టరీ మరణంగా మారడంతో కేసును చాలెంజింగ్గా తీసుకున్నాడు ఇన్స్పెక్టర్ రుద్ర. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడం ప్రారంభించాడు. దొంగతనానికి ముందు అసలు ఎంఎంటీఎస్ రైలులో ఏం జరిగిం�
వరుస దొంగతనాల కేసులో నిందితురాలిని అరెస్టు చేసినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలోని సీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివర�
దొంగతనం కేసులో పోలీసులు ఓ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను అరెస్ట్ చేసి, మరొకరికి నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట సీఐ శోభన్ వివరాల ప్రకారం.... పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలో నివాసం ఉండే ఎ. పురుషోత్త
ఇంట్లో ఎవరూలేని సమయంలో కిటీకి గ్రిల్స్ తొలగించి ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లిన గజ దొంగను జీడిమెట్ల పోలీసులు గురువారం అరెస్టు చేసి అతడి వద్ద ఉన్న రూ.11.5లక్షల సొత్తు రికవరీ చేసి రిమాండ్కు తర�