దొంగతనం కేసులో పార్థీ గ్యాంగ్కు చెందిన ఇద్దరు వ్యక్తులకు 18 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ గురువారం నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించినట్లు కట్టంగూర్ �
Arrest | జిల్లాలోని పెంచికల్పేట్ మండలం ఎలుకపల్లి గ్రామానికి చెందిన దుబ్బల రాకేష్ , అతడి సోదరుడని మహారాష్ట్ర పోలీసులు బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు.
దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను ధర్మపురి పోలీసులు అరెస్టు చేసి దాదాపు రూ.22 లక్షల విలువ గలిగిన సాత్తును స్వాధీనం చేసుకున్నారు. ధర్మపురి పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్ప
సూర్యాపేటలో సంచలనం సృష్టించిన బంగారం చోరీ కేసులో పొలీసులు ఓ మహిళను అరెస్టు చేసి రూ. 14 లక్షల విలువైన 14 తులాల నగలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎ
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి సంతోషి జ్యూయలరీ దుకాణం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన దొం గల ముఠా ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథ
burglary at an NGO office | ఒక ఎన్జీవో కార్యాలయంలో దొంగతనం జరిగింది. మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్ వంటి పలు గాడ్జెట్లు చోరీ అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు నిందితుడైన 19 ఏళ్ల యువకుడిని అరెస్�
దొంగతనం కేసు కాస్త.. మిస్టరీ మరణంగా మారడంతో కేసును చాలెంజింగ్గా తీసుకున్నాడు ఇన్స్పెక్టర్ రుద్ర. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడం ప్రారంభించాడు. దొంగతనానికి ముందు అసలు ఎంఎంటీఎస్ రైలులో ఏం జరిగిం�
వరుస దొంగతనాల కేసులో నిందితురాలిని అరెస్టు చేసినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలోని సీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివర�
దొంగతనం కేసులో పోలీసులు ఓ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను అరెస్ట్ చేసి, మరొకరికి నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట సీఐ శోభన్ వివరాల ప్రకారం.... పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలో నివాసం ఉండే ఎ. పురుషోత్త
ఇంట్లో ఎవరూలేని సమయంలో కిటీకి గ్రిల్స్ తొలగించి ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లిన గజ దొంగను జీడిమెట్ల పోలీసులు గురువారం అరెస్టు చేసి అతడి వద్ద ఉన్న రూ.11.5లక్షల సొత్తు రికవరీ చేసి రిమాండ్కు తర�
దొంగతనం కేసులో నిందితుడిని పట్టుకోవాలని ఆదేశించిన జడ్జినే పట్టుకునేందుకు ఓ సబ్ ఇన్స్పెక్టర్ ప్రయత్నించారు. దీంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల�
Viral news | దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి జడ్జి నోటీసులు జారీచేశారు. పోలీసులు ఆ నోటీసులు దొంగకు అందజేయాల్సి ఉంది. అందుకోసం ఓ ఎస్సైని పురమాయించారు. అయితే ఆ ఎస్సై నోటీసులు అందజేసేందుకు దొంగకు బదులుగా
Amarachinta | గొర్రెల దొంగతనం కేసులో ముగ్గురు వ్యక్తులని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆత్మకూర్ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచామని.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అనే సామెత మనందరికీ తెలిసిందే. ఈ సామెతకు అచ్చు సరిపోయేలా ఓ తల్లి.. తను దొంగతనాలు చేయడంతో పాటు తన ముగ్గురు కొడుకులను కూడా అదే వృత్తిలో దించింది.