Vocational Courses | నూతనంగా ప్రవేశపెట్టిన కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ (CGA), కంప్యూటర్ సైన్స్ (CS), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ECT) కోర్సులు బోధించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
‘గురుకులాల్లో చదివే విద్యార్థులతో పనులు చేయించుకుంటాం.. వాళ్లు వాడే టాయిలెట్లను వారే కడుక్కుంటే తప్పేంటి.. వాళ్లేమీ పాష్ సొసైటీ నుంచి వచ్చిన వాళ్లేమీ కాదు.. వాళ్లు కూర్చున్న వెంటనే టేబుల్ మీదికి భోజనం �
గురుకుల భవనాల నిర్వహణ, ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్, కార్పెంటరీ తదితర మరమ్మతుల బాధ్యత జోనల్ ఆఫీసర్లదేనని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) సెక్రటరీ అలుగు వర్ష
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని గురుకులాల్లో ప్రవేశాలకు విధించిన గడువును 25వ తేదీ వరకు పొడిగించారు. సొసైటీ సెక్రటరీ వర్షిణి మంగళవారం ప్రకటన విడు
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో 239 గురుకుల కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
TGSWREIS | తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో 239 గురుకుల కాలేజీల్లో 2025- 26 విద్యాసంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
Residential Schools | ఖమ్మం జిల్లాలో ఇద్దరు గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు కళాశాలలోనే ఉరి వేసుకోగా, మరోచోట ఎలుకల మందుతాగి ప్రాణాలు విడిచాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా ముదిగొండక�
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూ ఆర్ఈఐఎస్) ఉన్నతాధికారులు పండుగ మురిపెం లేకుండా చేస్తున్నారని సొసైటీ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
TGSWREIS | తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని పాఠశాలల్లో మెడిటేషన్ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి వెల్లడించారు. విద్యార్థుల్లో మానసిక ఆందోళన, ఒత్తిడ�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో మొత్తం 30 డిగ్రీ కాలేజీలున్నాయి. వాటిలో 3 ప్రత్యేక డిగ్రీ కాలేజీలు మినహా 27 మహిళా డిగ్రీ కాలేజీల్లో మొత్తం 1017 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్�
ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ, నీట్ లాంటి జాతీయస్థాయి ఎంట్రెన్స్లలో వందలాది మంది గురుకుల విద్యార్థులకు ర్యాంకులు తెప్పించారు. జీవితంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వారిని ఉత్తములుగా తీర్చిదిద్దారు. మొత్తం
బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు రెండో మెరిట్ జాబితాను విడుదల చేశారు. టీజీఆర్డీసీ సెట్ 2024 కన్వీనర్ బడుగు సైదులు గురువారం ప్రకటన విడుదల చేశారు.