ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ, నీట్ లాంటి జాతీయస్థాయి ఎంట్రెన్స్లలో వందలాది మంది గురుకుల విద్యార్థులకు ర్యాంకులు తెప్పించారు. జీవితంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వారిని ఉత్తములుగా తీర్చిదిద్దారు. మొత్తం
బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు రెండో మెరిట్ జాబితాను విడుదల చేశారు. టీజీఆర్డీసీ సెట్ 2024 కన్వీనర్ బడుగు సైదులు గురువారం ప్రకటన విడుదల చేశారు.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఏడాది అడ్వాన్స్డ్ పరీక్షకోసం 400 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించారు. వీరిలో ఏకంగా 47మందికి పైగా విద్యార్థులు డైర�