ధరలు పెంచి తమ సమస్యలు పరిష్కరించాలని టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని ప్రైవేట్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కాంట్రాక్టర్లు షెడ్లను మూసివేశారు. ఇప్పటికే ఈ నెల 10వ తేదీ నుంచే సమ్మెలోకి వెళ్తున్నట్లు
విద్యుత్తు సంస్థల్లోని డైరెక్టర్ పోస్టులను సర్కారు ఎట్టకేలకు భర్తీచేసింది. ఇన్చార్జి డైరెక్టర్ల స్థానంలో నాలుగు విద్యుత్తు సంస్థలకు రెగ్యులర్ డైరెక్టర్లను నియమించింది.
ఏసీబీ వల కు విద్యుత్ ఏఈ చిక్కాడు. కాంట్రాక్టర్ నుంచి రూ. 80 వేలు లంచం తీసుకుంటూ మహబూబాబాద్ జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ నరేశ్ బుధవారం తన నివాసంలో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటనపై వరంగల్ ఏసీబీ డీఎ�
ఉద్యోగులంతా పరిస్థితులకనుగుణంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని టీజీ ఎన్ పిడీసీఎల్ ఎస్ఈ కంకటి మాధవరావు అన్నారు. పెద్దపల్లి మంలంలోని రాఘవాపూర్ సబ్ స్టేషన్ లో గల టీజీఎన్ పీడీసిఎల్ ఎస్ఈ కార్యాలయ సమ
కాంగ్రెస్ ప్రభుత్వంలో అమాత్యులు చెప్పినా పనులకు అతీగతీలేదు. ప్రభుత్వంలో కీలక మంత్రిగా చెప్పుకుంటున్న సీతక్క ములుగు జిల్లాలో సర్కిల్ ఆఫీసు ఏర్పాటుకు పంపిన ప్రతిపాదనను నార్త ర్న్ పవర్ డిస్ట్రిబ్యూ
నిరుద్యోగులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుకుంటున్నది. పరీక్షలు రాసి రిజల్ట్ వచ్చి ఎంపికైనా ఉద్యోగాలు ఇవ్వడంలేదు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తారో తెలియక నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.