మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలో ఏఓసీ రోడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి చేసిన కృషి ఫలిచింది.
Harish Rao | పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్ని ప్రమాద ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ �
పల్లెల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. స్థానిక సమరానికిగానూ రాజకీయ వేడి రాజుకుంటున్నది. ఆశావహులు గ్రామాల్లో సర్పంచ్ సీటును కైవసం చేసుకునేందుకు కదనరంగంలోకి దిగి ఆయా పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం �
నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని జిల్లా అధికారులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి కోరారు. డిసెంబర్ 31వ తేదీన ‘గృహయో గం ఎప్పుడో..?’ అన్న శీర్షికన ‘నమస్తే త�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల సర్వేను పూర్తి చేశారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో ఉన్న ప్రభుత్వ భూముల లెక్కను రెవెన్యూ యంత్రాం
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. అధికారుల మీద జనం తిరగబడుతున్నారు. మొన్న లగచర్ల, నేడు దిలావర్పూర్. స్థలకాలాలు వేరైనా సమస్య ఒక్కటే. సర్కారులో కొరవడిన మానవీయ స్పర్శ ప్రజల కోపానికి
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుల్లో చేప పిల్లలను అత్తెసరుగా వదులుతున్నది. గత కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతికి ఎంతో కృషి చేసింది. మత్స్యకారుల ఉపాధి కోసం ప్రతి ఏడాది తుర్కయాంజాల్ మ�
కార్మిక, ఉపాధికల్పన శాఖలో ఐదుగురు సహాయ కమిషనర్లకు ఉప కమిషనర్లుగా పదోన్నతి క ల్పించడంతోపాటు పోస్టింగులు ఇస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. యాదయ్యను నిజామాబాద్ డీసీగా, ఏ రాజేశ్వరమ్మను ఆదిల
ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో వివాదాస్పద భూములపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ మేరకు హెచ్ఎండీఏ వద్ద ఉన్న భూముల్లో కోర్టు వివాదాలు, ఆక్రమణల జాబితాను సిద్ధం చేసేందుకు హెచ్ఎండీఏ అధికా�
రాష్ట్రప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు శ్రీనునాయక్ డిమాండ్ చేశారు. బకాయిలను విడుదల చేయకపోవడంతో కళాశాలలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం �
సర్కారు ఆదాయం తగ్గుతున్నది.. ఖర్చులు పెరుగుతున్నయ్.. పథకాలు నడిపే పరిస్థితి కానరావడం లేదు.. ఈ దశలో ధరలు పెంచుడు.. పైసలు పిండుడు ఎలా? ప్రణాళికలు సిద్ధం చేయండి.. అని సీఎం రేవంత్రెడ్డి అధికాదాయాన్ని ఇచ్చే శాఖ�
సోషల్ మీడియాకు ప్రభుత్వ ప్రధాన శాఖలు దూరంగా ఉంటున్నాయి. హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలోని కీలక విభాగాలు హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఎక్స్, ఫేస్బుక్ వైపు కన
అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనాలని, పంట దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్�
చెరువులు, జలాశయాలను కబ్జాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)కు మరిన్ని అధికారాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసి