నాగార్జునసాగర్లో ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణ యాగం సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా తీవ్ర నిర్బంధకాండను ప్రయోగించారు. తెల్లవారుజాము నుంచే విపక్ష నేతలను ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్�
ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం అందిం చే పంట నష్టపరిహారం పరిహాసంగా మారింది. గతేడాది జిల్లా వ్యాప్తంగా ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు అన్నదాతను అపార నష్టానికి గురిచేశాయి. వాగులు, వంక లు పొంగ ప్రవహించడంతోపా�
ఆషాఢ మాస బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విసృ్తత ఏర్పాట్లు చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16న గోలొండ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాలు ప్రారంభమవు
హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ పరంగా పేదలకు అందాల్సిన వైద్య సేవ లు కుంటుపడిపోయాయి. కొత్తగా వచ్చిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి నెల గడవక ముందే ఉద్యోగుల వివాదంతో దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. జిల్లా స్థాయి �
తినడానికి మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెగ నూనె చందంగా మెట్రో స్వాధీన ప్రక్రియ మారింది. అనువుగానీ బరువును నెత్తిన వేసుకున్న కాంగ్రెస్ సర్కార్.. నోరు తెరిస్తే ఖజానా ఖాళీ అని చెప్పుకొంటూ, సంక్షేమ పథకాలకు ప
మల్కాజిగిరి పోలీ స్ కమిషనర్గా బి.సుమతిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న అవినాశ్ మహంతిని డ్రగ్ కంట్రోల్ విభాగానికి ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే అవినీతి
ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, కార్మికులకు దీర్ఘకాలంగా అమలుకు నోచుకోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలనే డిమాండ్తో జిల్లా వ్యాప్తంగా కదంతొక్కారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు శుక్రవారం అన్ని కార్య�
మరోసారి భూముల వేలానికి కసరత్తు మొదలైంది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు నిధుల సర్దుబాటుపై దృష్టిపెట్టిన సర్కార్... భూముల వేలానికి ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏను ఆదేశించింది. వచ్చ�
ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలను సర్కారు పూర్తి చేసింది. తాజాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లకు కసరత్తు ప్రా
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు తప్పా చేతల్లో లేదు. రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. రైతులకు అన్ని కష్టాలే... ఎన్నికలు వచ్చాయంటే చాలు రైతు భరోసాకు నిధులు రెడీగా ఉన్నాయి... ఎన్నికల కోడ్ అవ్వ�
కాంగ్రెస్ నేతల బెదిరింపులు, పోలీసుల దాడులు, అక్రమ కేసులతో పేదలు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం చేసిన వారిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంతో పాటు అక్రమ క�
కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను మరింత చీకట్లోకి నెట్టేస్తున్నాయని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను తక్షణమే ఉప