రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు, జాబ్ క్యాలెండర్ ప్రకటన, ఇతర న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ నేతలు బుధవారం అసెంబ్లీలో నిలదీశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతామన్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అతిపెద్ద కుంభకోణమని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.
అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చర్చ సందర్భంగా చిట్టీలు (స్లిప్పులు) అనే అంశం నవ్వులు పూయించింది. ఐటీఐఆర్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
Harish Rao | ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఎప్పుడు పూర్తి చేస్తారు ? అపాయింట్మెంట్ డేట్ని ఎప్పుడు ప్రకటిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్లో ఆయన మాట్లాడుతూ.. ఆర్