Harish Rao | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజులు నడపాలని బీఏసీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహి
TG Assembly | ఈ నెల 27 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. బుధవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదాప�
Harish Rao | అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. చేయనివి చేసినట్�
KTR | కమీషన్ తప్పా విజన్ లేని ప్రభుత్వం రేవంత్రెడ్డి ప్రభుత్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్ల�
TG Assembly | తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. సమావేశాలకు ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరయ్�
KTR | ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. 42శాతం రిజర్వేషన్ల బిల్లు పెడుతున్నరేమో అనుకున్నామని.. చివరకు ఏదో సర్వే రిపోర్ట్ని పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల �
TG Assembly | కుల గణన సర్వేలో 98లక్షల జనాభా తగ్గించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. అసెంబ్లీలో సర్వే నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడారు. ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు మాత్ర
TG Assembly | ప్రభుత్వం కేవలం కుల గణన సర్వే నిర్వహించి.. అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోదని.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమ�
TG Assembly | తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్లో చేపట్టే కార్యక్రమాలకు కుల గణన సర్వే రోడ్మ్యాప్లాంటిది మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సభలో కుల గణన సర్వే నివేదికను సీఎం రేవంత్రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా �
TG Assembly | తెలంగాణ అసెంబ్లీ మంగళవారం ప్రత్యేక సమావేశమైంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సభ ప్రారంభం కాగానే.. సీఎం రేవంత్రెడ్డి సామాజిక కుల గణన సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడ
TG Assembly | ఈ నెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్నది. కుల గణన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు.
CM Revanth Reddy | రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024)తో పాటు ఎస్సీ వర్గీకరణ అంశంపై శాసనసభలో చర్చకు పెట్టనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకట