టెక్స్టైల్ పార్కు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో జాప్యం చేయడంతోపాటు కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని వరంగల్ ఆర్డీవో కార్యాలయంలోని ఆస్తులను జప్తు చేశారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంప�
Suicide | ఉపాధి కరువై.. ఆరోగ్య సమస్యలు తీవ్రమై రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ (టెక్స్టైల్పార్క్)లో పనిచేసే వలస చేనేత కార్మికుడు సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరా�
తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్లో ఈనెల 16 నుంచి పరిశ్రమలు తెరుచుకోనున్నాయి. ఈ నెల ఒకటి నుంచి టెక్స్టైల్ రంగం సంక్షోభంతోపాటు ప్రభుత్వ ఆర్డర్లు రాకపోవడంతో నిరవధిక బంద్ ప�
శాయంపేట మండలం జోగంపల్లి శివారు చలివాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు గోదావరి జలాల తరలిం పు రెండు నెలల్లో మొదలు కానున్నట్లు అధికారులు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అ
సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లో తయారైన వస్ర్తాలు తొలిసారి విదేశాలకు ఎగుమతి అయ్యాయి. గ్రీన్ నీడిల్ కంపెనీలో తయారైన ఈ వస్ర్తాలను తొలుత ముంబై పోర్టుకు తరలించి, అక్కడి నుంచి అమెరికాలోని న్యూయార్క్కు ఎ
మరో టెక్స్టైల్ పార్కుకు తెలంగాణ వేదిక కాబోతున్నది. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్లలో ప్రభుత్వం మినీ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయబోతున్నది.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేటలోని టెక్స్టైల్ పార్కు బాగున్నదని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకార సహాయ మంత్రి బీఎల్ వర్మ కొనియాడారు. ఆదివారం ఆయన టెక్స్టైల్ పార్క్ను సందర్శించి అక్కడి �
తెలంగాణలో పారిశ్రామికరంగం శరవేగంగా దూసుకుపోతున్నది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన ఉత్పత్తి జరగడం ద్వారా ఆయా ప్రాంతాలకు ప్రత్యేక భౌగోళిక గుర్తింపు లభిస్తున్నది.
Minister Errabelli | సమీప భవిష్యత్తులో వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో దాదాపు 20వేల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలో సచ్చిన పార్టీ కాంగ్రెస్, తలా తోక లేకుండా మాట్లాడే బ్రోకర్ పార్టీ బీజేపీ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ శివనగర్లో బు�
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో వరుస ఆత్మహత్యల నివారణ, కార్మికులకు ఉపాధి కల్పనతోపాటు పరిశ్రమల స్థాపన కోసం 2003లో అప్పటి ప్రభుత్వాలు టెక్స్టైల్ పార్కును ఆర్భాటంగా ప్రారంభించాయి. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్�
రాష్ట్రప్రభుత్వం 1350 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు దేశంలోనే నంబర్వన్గా అవత రించబోతుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నా రు. శుక్రవారం మండలంలోని శాయంపేట టెక్స్ టైల్ పార్కు