Minister Harish Rao | పబ్లిక్ ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు పది విద్యార్థులను స్మార్ట్ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచండి అని వారి తల్లిదండ్రులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. జిల్లా వ్యాప్�
ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివే విద్యార్థులకు సర్కార్, రాష్ట్ర విద్యాశాఖ శుభవార్త ప్రకటించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో(జడ్పీ, మోడల్ స్కూల్స్) పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల దృష్టిలో ఉం�
పదోతరగతిలో మండల స్థాయిలో టాపర్లుగా నిలిచిన ఇద్దరు విద్యార్థులకు నగదు బహుమతులు ఇస్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి తెలిపారు.
Tenth Exams | రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లే నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది.
హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫీజు చెల్లింపు షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ప్రకటించారు. జులై 18వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ప్రధానోపాధ్యాయుల
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీన పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(పాలీసెట్-2022) ను నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా క
పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల కోసం బెటర్మెంట్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమై�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. ఈ నెల 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆ�
హైదరాబాద్ : ఓ ముగ్గురు విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరిలో ఒకరు ప్రేమలో పడ్డాడు. అయితే అతని ప్రియురాలిని మరో అబ్బాయి టీజ్ చేస్తున్నాడు. తన పిల్లను టీజ్ చేయడాన్ని సహించని ఆ ప్రేమ�
సిద్దిపేట : ప్రతి విద్యార్థి పరీక్షలను పండుగల్లా భావించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. పదో తరగతి చదివే విద్యార్థుల మెరుగైన ఫలితాల కోసం వారి తల్లిదండ్రులకు ప్ర�