Exams | రాబోయే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని కామారెడ్డి జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ బలరాం కోరారు.
Inter Admissions | రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు గడువు పొడిగించింది. జులై 31వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
Tenth Results | ఈ నెల 28న మధ్యాహ్నం 3 గంటలకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
Tenth Exams | పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు.
నగరంలోని ఎర్రగట్టు గుట్ట జంక్షన్లో సోమవారం ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఎవరూ లేకపోవడంతో ఎవరి దారిన వారు వెళ్లడంతో గజిబిజిగా మారింది.
KTR | ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంతో మందికి చేయూతనిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పదో తరగతి పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు కేటీఆర్ చిరు �
పదోతరగతి విద్యార్థుల అల్పాహారానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, జమ్మికుంట ఎస్ఆరే డెయిరీ బాధ్యులు చేయూతనందించారు. పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఉతీర్ణత సాధించే దిశగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల
పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ఒక విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైనవి. బంగారు భవిష్యత్తుకు బాటలు పడాలంటే ఎవరైనా మంచి మార్కులతో ఈ మజిలీ దాటాల్సిందే. జడ్పీ, కేజీబీవీ, సంక్షేమ, ఎయిడెడ్.. ఇలా ప్రభుత్వ ఆధీనంలో న�
NMMS | నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షను ఈ నెల 10న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఎస్సెస్సీ బోర్డు అధికారులు విడుదల చేశారు.
Tenth Exams | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 3వ తేదీన పది పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మంగళవారం సోషల్ స్టడీస్ పరీక్షతో పది పరీక్షలు ము�
Tenth Exams | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు( Tenth Exams )తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఇవాళ ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీ దాకా కొనసాగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వర
Tenth Exams | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు( Tenth Exams ) ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy ) తెలిపారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల
టెన్త్లో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రియాంక అన్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.