‘వయసు ఒక అంకె’ మాత్రమే అని మరోసారి నిరూపించాడు భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న. వన్నె తగ్గని ఆట, ఫిట్నెస్తో యువ ఆటగాళ్లకు సవాల్ విసురుతున్న బోపన్న.. 45 ఏండ్ల వయసులోనూ టెన్నిస్ మ్యాచ్ గెలిచిన పెద్�
బాలీ(ఇండోనేషియా) వేదికగా జరుగుతున్న వరల్డ్ టూర్ ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ సాయికార్తీక్రెడ్డి సత్తాచాటాడు. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో కార్తీక్రెడ్డ�
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని న్యూ డైమెన్షన్ టెన్నిస్ అకాడమీలో రాజనర్సింహారావు స్మారక ఐటీఎఫ్ వరల్డ్ జూనియర్స్ అండర్ -18 టెన్నిస్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం బాల బాలిక�
ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్ ఏటీపీ ఫైనల్స్ టెన్నిస్ టోర్నీలో సంచలన విజయం నమోదు చేశాడు. సిన్నర్ టాప్ ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ను మూడు సెట్ల పోరులో 7-5, 6-7(5), 7-6(2)తో ఓడించాడు.
ప్రస్తుత తరంలో తనకు తిరుగులేదని నొవాక్ జొకోవిచ్ మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటికే పురుషుల సింగిల్స్లో అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గి అగ్రస్థానంలో ఉన్న జొకో.. తాజాగా మరో ట్రోఫీతో గ్రాండ�
టెన్నిస్ అభిమానులను అలరించేందుకు మరో గ్రాండ్స్లామ్ టోర్నీ సిద్ధమైంది. నేటి నుంచి సీజన్ మూడో గ్రాండ్స్లామ్ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ ప్రారంభం కానుంది.
ఫ్రెండ్షిప్ కప్ టెన్నిస్ టోర్నీలో దీపక్ గోయల్-విజయ్ అగర్వాల్ జంట విజేతగా నిలిచింది. ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్లో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో దీపక్-విజయ్ జోడీ 8-5తో చంద్ర