హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంటాల్య (టర్కీ) వేదికగా జరిగిన వరల్డ్ టూర్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ సాయికార్తీక్రెడ్డి, సిద్దాంత్ బంటియా జోడీ రన్నరప్గా నిలిచింది.
శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో కార్తీక్, సిద్దాంత్ ద్వయం 3-6, 6-3, 8-10తో బోగ్డాన్ పావెల్, డొమినిక్ కెలోవ్స్కీ జంట చేతిలో ఓటమిపాలైంది.