‘మాకు న్యాయం ఎప్పుడు చేస్తరో, మాకు ఇచ్చిన మాట ఎప్పుడు నిలుపుకొంటారో చెప్పండి’ అంటూ కౌలు రైతులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సర్క�
వయసు మళ్లిన అమ్మానాన్నలకు ఆసరా అవుదామనుకున్నది. భర్తను ఎలాగోలా ఒప్పించింది. పుట్టింటికి పయనమై వచ్చింది. ఇక్కడే కన్నవారిని కంటికి రెప్పలా చూసుకుంటూ, కడుపున పుట్టిన వారిని సాదుకుంటూ భార్యాభర్తలు హాయిగా �
‘రాష్ట్రంలో కౌలురైతులకు ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కడం లేదు. రైతుబంధు పథకం వర్తించక వెక్కిరిస్తున్న జీవితాలను చూస్తూ వేదనతోనే పబ్బం గడుపుతున్నారు. రాష్ట్రంలో మీలా ంటి కౌలురైతులు 22 లక్షల మంది ఉన్నారు. 40% సాగుభ
జిల్లావ్యాప్తంగా 3.25 లక్షలకు పైగా రైతులు ఉండగా, వీరిలో సుమారు 30 వేల నుంచి 40వేల మంది కౌలు రైతులు ఉన్నారు. పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కౌలు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కౌలు డబ్బులు చెల్లించ�
ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెడుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిబంధనలతో ఆగం చేస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలంటే ఇవి తప్పనిసరి పాటించాలని, అలాగే తేమ
అప్పుల బాధలు భరించలేక ఓ కౌలు రైతు తనువు చాలించాడు. సరైన దిగుబడి రాక.. పంట పెట్టుబడులు మీద పడి.. చేసిన అప్పులు తీర్చే దారిలేక వ్యవసాయ పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మంగళవారం రాత�
ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్కు ప్రజలే బలమని.. రానున్న రోజుల్లో గులాబీ జెండా సత్తా చాటుతామని బీఆర్ఎస్ గద్వాల జిల్లా సమన్వయకర్త ఆంజనేయగౌడ్ అన్నారు. కాంగ్రెస్ అ ధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయింప�
కౌలు రైతులకు కూడా ఈ సీజన్ నుంచే రైతుభరోసా (రైతుబంధు) అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై క్యాబినెట్ సబ్కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
చివరి తడికి నీళ్లు అందిస్తే పంటలు పండుతాయని, వెంటనే అధికారులు ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీళ్లు ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నారు. శాయంపేటలోని ఎస్సారెస్పీ డీబీఎం -31 కాల్వ వద్ద నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా�
జిల్లావ్యాప్తంగా 128 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని, రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కొనుగోళ్లను వేగవంతం చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. గురువారం గుంపెన, నామవరం ధాన్
‘కౌలు రైతులను మేం గుర్తించం. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతుల మెడలో దూలం కట్టదలుచుకోలేదు’.. కౌలు రైతుల గురించి సీఎం కేసీఆర్ అనేక సార్లు చెప్పిన మాట ఇది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు కౌలు రైతుల పే�
: రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వరని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
అప్పుడేమో కౌలు రైతులకు సహాయం చేస్తామంటూ.. మహిళపై లైంగిక వేధింపులు.. కటకటాలపాలు. ఇప్పుడు ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా వేసి మరోసారి కటకటాల్లోకి.. ఇది ఓ బీజేపీ నాయకుడి ఘన చరిత్ర. ఉద్యోగాల ముసుగులో నిరుద�
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టం సర్వే దాదాపు పూర్తయింది. స్థానికంగా పర్యటించిన ఏఈవోలు రైతులవారీగా పంట నష్టం వివరాలను నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.28 లక్షల ఎకరాల్లో పంట నష్టం జ�