అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర సరారు అండగా నిలుస్తున్నది. దేశానికే అన్నం పెట్టే రైతన్న ఆగం కావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దదికుగా నిలిచారు. పంటలు దెబ్బతిన్న రైతులకు ఒక్కో ఎకరానికి రూ.10 �
రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని మోదీ సర్కార్ పతనం కావాలంటే దేశంలోని రైతులంతా ఏకం కావాలని ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి బిజ్జుకృష్ణన్ అన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభలను ప�