DMK Worker Walks Away With Temple Hundi | ఒక వ్యక్తి గుడిలో అనధికారంగా హుండీ ఏర్పాటు చేశాడు. ఈ సమాచారం తెలిసిన అధికారులు ఆ గుడి వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కానుకలతో నిండిన ఆ హుండీని ఆ వ్యక్తి ఎత్తుకెళ్లాడు.
కడుపున పుట్టిన బిడ్డలు అవమానించారని తన ఆస్తులన్నీ ఆలయానికి రాసిచ్చాడు ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా అరణి పట్ణణానికి సమీపంలోని కేశవపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ �
Temple Robbery | అమరచింత మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డు బీసీ కాలనీలో ఉన్న శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చోరీకి పట్టపగలే వ్యక్తి ప్రయత్నం చేయగా గమనించిన స్థానికులు వ్యక్తిని పట్టుకుని అమరచింత �
iPhone falls into Hundi | ఆలయంలోని హుండీలో ఒక వ్యక్తి కానుకలు వేశాడు. అయితే అతడి చేతిలోని ఐఫోన్ పొరపాటున హుండీలో పడింది. దానిని తిరిగి ఇవ్వాలని అతడు కోరాడు. అయితే హుండీలోకి చేరినవన్నీ దేవుడికి చెందుతాయని, దేవుడి ఆస్తిగ�
ఆలయంలో చోరీకి వచ్చిన ఓ దొంగ హుండీ నుంచి సొమ్మును కాజేయడానికి యత్నించి అక్కడే ఇరుక్కుపోయాడు. హుండీలో తన ఎడమ చేయి ఇరుక్కోవడంతో రాత్రంతా అక్కడే ఉండిపోయాడు.
ఆలయంలో చోరీకి వచ్చిన ఓ దొంగ హుండీ నుంచి సొమ్మును కాజేయడానికి యత్నించగా అతడి చేయి అందులోనే ఇరుక్కుపోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో చోటుచేసుకున్నది.
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు.
వెంగళరావునగర్ : రెండు దేవాలయాల్లో హుండీలను పగలగొట్టి నగదుతో పాటు అమ్మవార్ల నగలను ఎత్తుకుపోయారు. ఈ సంఘటన ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు ,ఆయా దేవాలయాల నిర్వాహకులు తెలిపిన వివరాల �
కూసుమంచి: మండల పరిధిలోని గుర్వాయిగూడెం రామాలయంలో శుక్రవారం అర్థరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోని హుండీ తాళాలు పగులగొట్టి అందులో నగదు, కానుకలు ఎత్తుకెళ్లారు.సుమారు రూ.15 వేల నగదు, ఇతర
మట్టెవాడ : వరంగల్ నగరంలోని పాపయ్యపేటకు చెందిన జన్ను కరుణాకర్(46) ఉరివేసుకుని మృతి చెందినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ గణేష్ తెలిపారు. మృతుడు భవన నిర్మాణ కూలి పని చేసుకుంటాడని, ఆయన ఆరోగ్యం భాగలేక పోవడంతో
అమరావతి : ఆలయాల్లో అవినీతి కట్టడికి ఏపీ ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. సోమవారం టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఆలయాల నిర్వహణ వ్యవస్థ)ను సీఎం జగన్ మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. �