బోథ్ నియోజకవర్గంలోని ప్రాచీన ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (Anil Jadhav) తెలిపారు. తాంసి మండల కేంద్రంలోని శివంబి కేశవ ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25 లక్షల ప్రొసీడ�
చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని దేవాదాయ, చేనేత జౌళి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా నార్కట్పల�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధికి ప్ర త్యేక చర్యలు తీసుకోవడంతో పాటు పదేళ్లపాటు అమ్మవారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించామని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ య�
MLA Vedma Bojju Patel | మండలంలోని దిల్దార్ నగర్ గ్రామ సమీపాన ఉన్న అక్కొండ లక్ష్మీ నరసింహ స్వామిని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
భక్తుల కొంగు బంగారం బండ మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. అక్బర్పేట-భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి-జంగపల్లి గ్రామాల శివారుల్లోని బండ మల్లన్�
కామారెడ్డి నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి దేవాదాయ శాఖ రూ.10 కోట్లు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
వల్మిడి శివారు గుట్టలపై ఉన్న రామాలయాన్ని మరో భద్రాద్రిగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. స్థానికంగా దక్షిణ అయోధ్యగా పేరొందిన వల్మిడిలోని రామాలయంలో భద్రాచలం తరహాలోనే శ్రీరా మ నవమి కల్యాణం నిర�
ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో కొండగట్టు అంజన్న క్షేత్రానికి చేరుకోనున్నారు. హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి బేగంపేటకు చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జగిత్యాల జిల్�
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని వీరన్నపేట చౌడేశ్వరిదేవి ఆలయంలో అఖండజ్యోతి ఉత్సవాలకు మం
పర్వతాల శివాలయ పునఃప్రతిష్ఠాపనోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతోపాటు వ్యవస్థాపకుడు ఎర్రబెల్లి రామ్మోహన్రావు కృషి చేస్తున్నారు.
మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 6 : రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండలం రాంపల్లి దాయర గ్రామంలో నూతనంగా నిర�