బేగంపేట్ : సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో
మేడ్చల్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): దేవాలయాల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేవాలయాల పునరుద్ధరణ పనులకు గాను రూ.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రంగ�
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సర్కార్ ఆదేశాలు షాబాద్ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రీ మెట్రిక్ హాస్టళ్లను పునఃప్రారంభించాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమి�
శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి రుద్రూర్: మానవత్వాన్ని కాపాడి మనిషిలో మంచిని పెంచేందుకే ఆలయ నిర్మాణాలు చేపడుతారని సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం రుద్రూర్ మండలం అంబం గ్రామ పంచ
మంత్రి ఐకే రెడ్డి | ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో పలు ఆలయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
చేవెళ్లటౌన్ : ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గ్రామ సమీపంలో బంగారు మైసమ్మ విగ్రహ పున ప్రతిష్ఠ కార్యాక్రమానికి ఎమ్మె�
మంత్రి సత్యవతి రాథోడ్ | ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయ పరిసర ప్రాంతాలను ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి, వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాల అభివృద్ధిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు