HYD Rain | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురిసింది. పలుచోట్ల భారీగా ఈదురుగాలులు వీచాయి. యూసుఫ్గూడ, మధురానగర్, అమీర్పేట, ఎస్ఆర్నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, సనత్నగర్లో �
Helpline | నేపాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ప్రత్యేక హెల్ప్లైన్ను అధికారులు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవ�
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Gaganyaan | భారత్ 2027 తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్ నారాయణన్ పేర్కొన్నారు. గగన్యాన్ ప్రాజెక్ట్ కింద 7,700 గ్రౌండ్ పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు.
CP Radhakrishnan | భారత 17వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణ ఎన్నికయ్యారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి.. కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్కు 452 ఓట్లు
Nara Lokesh | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఇటీవల భేటీ కావడంపై కూడా ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. కేటీఆర్ను కలుస్తానని.. ఆయన్ను ఎందుకు కలవకూడదని ఆయన ప్రశ్నించారు.
Siachen Camp | లడక్ సియాచిన్ గ్లేసియర్లోని బేస్ క్యాంప్ వద్ద మంగళవారం మంచు చరియలు విరిగిపడ్డాయి. దాంతో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. రక్షణవర్గాల సమాచారం మేరకు.. ఈ ఘటన అకస్మాత్తుగా జరిగిందని.. రెస్క్యూ టీం వ�
PM's wife died | నేపాల్ (Nepal) లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. తొలిరోజు నిరసనకారులను అదుపుచేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
TG Weather | తెలంగాణలో పలుచోట్ల ఇటీవల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో జనజీవనం స్తంభిస్తున్నది. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
Malla Reddy | గతంలో ఏపీలో అమ్ముకుని హైదరాబాద్కు వచ్చేవారని.. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అవుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగోలేదని
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతున్నాయి. తాజాగా ఒకేరోజు రూ.5వేలకపైగా పెరిగి తొలిసారిగా జీవితకాల గరిష్ఠానికి చేరాయి.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 314 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 95పాయింట్లకుపైగా పెరిగాయి. ఐటీ స్టాక్స్ రాణించడంతో పాటు ఈ నెల చివరలో యూఎస్ ఫెడరల్ రిజర�
Airport Closed | నేపాల్ రాజధాని ఖాట్మండు నిరసనలతో దద్దరిల్లుతున్నది. సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా ‘జేన్ జీ’ నేతృత్వంలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనల నేపథ్యంలో ఖాట్మండులోని త్రిభువన్ అ�
Group-1 Exam | గ్రూప్-1 పరీక్ష ఫలితాలను రద్దుచేసి, రీవాల్యుయేషన్ లేదా మళ్లీ పరీక్ష నిర్వహించడం ద్వారా ఎనిమిది నెలల్లో నియామక ప్రక్రియ పూర్తిచేయాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రెడ్కో మాజీ చైర్మన్ వై సతీ�
Manisha Koirala | పొరుగుదేశమైన నేపాల్లో నిరసనలతో అట్టుడుకుతున్నది. సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం విధించడంతో.. వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపట్టారు. ఈ నిరసలు తీవ్రరూపం దాల్చాయి. కీలక నగరాల్లో సైతం ఆందోళనలు మరింత ఉ�