Minister Harish Rao | కామారెడ్డిలోనే సూపర్ స్పెషాలిటీ సేవలతో మెడికల్ కాలేజీ ప్రారంభం కాబోతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి జహీరాబాద్ ఎంప�
ISRO | భారతీయ అంతరక్షి పరిశోధనా సంస్థ (ISRO) మరో మరో ప్రయోగానికి సిద్ధమైంది. నావిగేషన్ శాటిలైట్
ఎన్వీఎస్-1ను సోమవారం నింగిలోకి పంపనున్నది. గతంలో నావిగేషన్ సర్వీసెస్ కోసం పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాల�
Prithvi Shaw | ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభమాన్ గిల్ అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో ఐపీఎల్తో పాటు ఈ ఏడాదిలో భారత్ జట్టు తరఫున అద్భుతమైన ఇన్సింగ్స్ను ఆడాడు. 2018 అండర్-19 వరల్డ్ కప్
TS Weather Update | రాగల ఐదు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపుల�
Sharat Saxena | శరత్ సక్సేనా (Sharat Saxena )..! ఆయన ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రలు పోషించి మెప్పించాడు. బాలీవుడ్తోపాటు తెలుగు, తమిళం మలయాళం సినిమాల్లో కూడా ఆయన విలన్గా నటించాడు.
Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది.
TS Minister T Harish Rao | పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ నెల 31న వరంగల్ రానున్నారు.
Padmashali Atma Gaurava Bhavan | స్వతంత్ర భారత చరిత్రలో వెనుకకునెట్టేయబడిన బీసీ సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన కోకాపేట, ఉప్పల్ భగ�
CM KCR | అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి ‘బ్రాహ్మణ సదన్’ దేశానికే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక, ధార్మిక సమాచార కేంద్రంగా నిలవాలని, సమాజానికి ధార్మిక దిశానిర్దేశం చేసే కేంద్రంగా రూపుదిద్ద�
Valmidi | జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి రాములోరి గుట్టపై శాతవాహనుల కాలం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. విదేశాలతో శాతవాహనులకు వాణిజ్య సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు, రచయిత రెడ్డి రత్నాక
Swarna Jayanti | స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ రైలు నుంచి పొగలు వచ్చాయి. దాంతో వెంటనే లోకో పైలెట్లు రైలును నిలిపివేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల రైల్వేస్టేషన్ సమీపంలో రాంపురం వద్ద శనివారం చోటు చేసుకుంది.