YSR Congress Party | వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ.. 11 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కొత్త ఇన్ చార్జీలను నియమించింది.
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి జనార్దన్రెడ్డి సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళసై సౌందర రాజన్కు అందజేశారు.
CM Revanth Reddy | రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో విభాగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులతో సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
Israel War | రెండునెలలు గడుస్తున్నా హమాస్, ఇజ్రాయెల్ సాగుతున్న పోరు సద్దుమణగడం లేదు. మొన్నటి వరకు కాల్పుల వివరణ కొనసాగగా.. మళ్లీ ఇరుపక్షాల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గాజాలో పరిస్థితి దారుణంగా తయా�
MP CM | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్ మంగూభాయ్ పటేల్కు అందజేశారు. మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఇవాళ బీజేపీ అధి
Tiger to Kill | కేరళ (Kerala) రాష్ట్రం వాయనాడ్ (Wayanad) జిల్లాలో మనుషులను చంపి అలజడి సృష్టించిన పెద్ద పులి (Tiger) ని చంపేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. శనివారం (డిసెంబర్ 9న) కూడా ఆ పులి ఓ రైతుపై దాడి చేసి చంపిన ఘటన తీ
Sridhar Babu | ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో నిర్వహించిన ప్రజాదర్బార్ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురి నుంచి మంత్రి విజ్�
Sharad Pawar | ఉల్లిగడ్డల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ (Sharad Pawar) డిమాండ్ చేశారు. రైతు కష్టాన�
MP CM | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపికలో బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేసులో ఉన్న సీనియర్ నాయకులు అందరినీ పక్కన పెట్టి.. అసలు రేసులోనే లేని మోహన్యాదవ్కు సీఎం పదవి కట్టబెట్టింది. ఈ మేరకు గ
Rare Baviri Fish | విశాఖపట్నం నగరంలోని సాగర్నగర్ ఇస్కాన్ కేంద్రం సమీపంలోగల సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. ఈ చేప చూడటానికి చాలా వింతగా ఉంది.
Gold Seized | శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి బంగారాన్ని గుర్తించారు.
Sanjay Singh | ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్సింగ్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 21 వరకు పొడిగించింది. కేసుకు సంబంధించిన అన్ని వివ