TS Assembly Elections | మేడ్చల్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 19వ రౌండ్ వరకు కౌంటింగ్ పూర్తయ్యింది. బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డికి 1,69,389 ఓట్లు పోలయ్యాయి.
TS Assembly Elections | జహీరాబాద్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 12వ రౌండ్ వరకు ఓట్లను లెక్కించారు. బీఆర్ఎస్కు 6,214 ఓట్లు, కాంగ్రెస్కు 3,866 ఓట్లు, బీఎస్పీకి 232 ఓట్లు, బీజేపీకి 1,381 ఓట్లు పోలయ�
TS Assembly Elections | ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి ముందంజలో ఉన్నారు. 14వ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మికి 4,246 ఓట్లు పోలయ్యాయి.
TS Assembly Elections | పటాన్ చెరు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ప్రస్తుతం 8 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది. బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్రెడ్డికి 34,125 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్�
TS Assembly Elections | సిరిసిల్ల అసెంబ్లీ నియోకవర్గంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యింది. ఈ రౌండ్ ముగిసే వరకు 27,920 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Telangana Assembly Elections | జహీరాబాద్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఏడు రౌండ్లలో కౌంటింగ్ కొనసాగింది. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావుకు 2239 ఓట్ల మెజారిటీ లభించింది. ఏడో రౌండ్లో బీఆర్ఎస్ పా�
Telangana Assembly Elections | సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ లీడింగ్లో కొనసాగుతోంది. మూడో రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత 7,221 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Digital Arrest | సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తు వేస్తున్నారు. స్కైప్ కాల్ ద్వారా నొయిడాలోని ఓ మహిళకు కాల్ చేసి ఐపీఎస్, సీబీఐ అధికారులమని ఫోజ్ కొట్టి.. రకరకాలుగా బెదిరించి రూ.11.11 లక్షలు స్వాహా చేశారు.
TS DGP | ఎన్నికల కౌటింగ్కు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం జరగ్గా.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానున్నది.
Srisailam | శ్రీశైల క్షేత్రానికి వచ్చే యాత్రికుల అవసరాల కోసం చేపట్టిన అభివృద్ది పనుల్లో అలసత్వం వహించవద్దని కాంట్రాక్టర్లను శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు ధ్యాన, యోగా మందిరాలతోపాటు మౌలిక వసతులను కల్పించేందుకు శివసదన్ ఆశ్రమ నిర్మాణం చేపడుతున్నట్లు తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి చెప్పారు
Shirdi Sai Baba Gold Coins | షిర్డీ సాయిబాబా దేవస్థానం ట్రస్ట్ బోర్డు భక్తులకు శుభవార్త చెప్పింది. ఆలయంలోని బంగారం, వెండి నిల్వలను కరిగించి పతకాలు, నాణేలను తయారు చేసించి వాటిని భక్తులకు విక్రయించాలని భావిస్తున్నది.
Trains Cancelled | మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే 142 రైళ్లను ఈ నెల 3, 4 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ప్రకటించింది.
North Korea | ఉత్తరకొరియా (North Korea) నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) అగ్రదేశం అమెరికా (USA) కు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా తమ జోలికి వస్తే ఊరుకునేదని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించడంతో..