Sand snake | సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అప్పుడప్పుడు వింత జీవులు చిక్కుతుంటాయి. కొన్నిసార్లు అరుదైన జీవజాతులకు చెందిన జీవులు పట్టుబడుతాయి. తాజాగా బంగాళాఖాతం తీరంలోని రుషికొండ బీచ్ సమీపంలో మత�
Rupee | ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా ఉన్న భారత్ తొలిసారిగా యూఏఈ నుంచి కొనుగోలు చేసిన ముడిచమురుకు రూపాయి మారకం ద్వారా చెల్లింపులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూపీ కరెన్సీని ప్రోత్సహించేందుక�
Fire in Train | ప్యాసింజర్ రైలులో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగా కొన్ని భోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునే లోపే బోగీల్లోని ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది.
Saurabh Bharadwaj | కరోనా న్యూ స్ట్రెయిన్ (JN.1) వేగంగా విస్తరిస్తుండటంపై ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కొవిడ్ స్ట్రెయిన్ అంత ప్రమాదకరం ఏమీ కాదని, ఆందోళన చెందాల�
SA vs IND | ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్కు బ్యాటింగ్ అప్పజెప్పి�
Petroleum Ministry | ఉక్రెయిన్-రష్యా దేశాల నడుమ యుద్ధంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయని, అంతకుముందే చౌకగా దొరికిన రష్యన్ ఆయిల్ను కొనకపోయి ఉంటే దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగేదని భారత పెట్రోలియం, సహజవాయు శాఖ �
SI Missing | మాదాపూర్ ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి సోమవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. ఉదయం క్రిస్మస్ బందోబస్తు పేరు చెప్పి, మధ్యాహ్నం భార్య ఫోన్ కు ‘నువ్వూ పిల్లలు జాగ్రత్త’ అని మెసేజ్ పెట్టారు.
Bihar CM | జేడీయూలో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆ పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish kumar) కొట్టిపారేశారు. తమ పార్టీలో అంతా బాగానే ఉందని చెప్పారు. జేడీయూ నేతలందరం ఐక్యంగానే ఉంటున్నామ�
Wall collapse | హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ పట్టణంలో ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఆలయానికి సంబంధించిన ప్రహరి గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. కూలిన గోడ శిథిలాల కింద ఐదుగురు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అ�
James Cleverly | దీర్ఘకాలం కొనసాగాలంటే భార్యలను ఎప్పుడూ కొంత మత్తులో ఉంచాలని ఇటీవల బ్రిటన్ హోం మంత్రి జేమ్స్ క్లెవర్లీ (James Cleverly) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. క్లెవర్లీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్త
Drone attack | సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తున్న వాణిజ్య నౌక ఎంబీ కెమ్ ప్లూటోపై భారత తీరానికి సమీపంలో జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ ప్రకటించింది. ముడి చమురుతో వెళ్తున్న వాణిజ్య నౌకపై ఇరాన్ ద
MP Cabinet | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన క్యాబినెట్ను విస్తరించారు. కొత్తగా 28 మందిని తన క్యాబినెట్లో చేర్చుకున్నారు. వారి 18 మంది క్యాబినెట్ మంత్రులుగా, ఆరుగురు స్వతంత్రులుగా, మిగతా నలుగురు సహాయ