TS Assembly | తెలంగాణ శాసనసభ 20వ తేదీకి వాయిదాపడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. తీర్మానం ఆమోదం తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారానికి శాసనసభను వాయిదా వేస్తున్
Indus Valley Civilisation | గుజరాత్ కచ్లోని భారీ క్రేటర్ ఉల్క ఢీకొట్టడంతో వల్లే ఏర్పడిందని కేరళ యూనివర్సిటీకి చెందిన జియాలజిస్టుల బృందం పరిశోధనలో వెల్లడైందని తెలిపింది. భూమిపై మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి భా�
Terrorists | దాయాది దేశం తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. మరోసారి సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను భారత్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ మేరకు నిఘావర్గాల హెచ్చరికలతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అప్ర�
Car Overturns | వేగంగా దూసుకొచ్చి ఫల్టీలు కొట్టిన కారు.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. ఇద్దరికి గాయాలు
ఉదయ్పూర్: జాతీయ రహదారిపై ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. మితిమీరిన వేగం కారణంగా డ్రైవర్ ఆ కారుపై నియంత్రణ కోల్పో�
Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు తెలిపింది. ఈ నెల 23 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు వైంకుఠ ద్వారాన్ని తెరిచి భక్తుల�
Ruchira Kamboj | సీమాంతర ఉగ్రవాదం, హింస కారణంగా ఎంతో నష్టపోయామని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. తీవ్రవాదులకు కొన్ని దేశాలు సహకారం అందిస్తున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాంటూ చైనా
Cockroach In Meal | ఈ మధ్యకాలంలో ఫుడ్ డెలివరీ కోసం ఆర్డర్లు బాగా పెరుగుతున్నాయి. స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా నిత్యం లక్షల్లో ఆర్డర్లు ఉంటున్నాయి. ఈ ఉరుకులు పరుగుల జీవితాల్లో జనం సమయం వృథా కా
Parliament Breach | పార్లమెంట్ భద్రతా నియమాలను ఉల్లంఘించి లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్ను ప్రయోగించడం ద్వారా గందరగోళం సృష్టించిన కేసులో ప్రధాన సూత్రధారి అయిన లలిత్ ఝాకి ఢిల్లీలోని పాటియాల హౌజ్ కోర్టు ఏడు �
Grenade attack | ఉక్రెయిన్లో మరో ఘాతుకం చోటుచేసుకుంది. ఓ విలేజ్ కౌన్సిల్ మీటింగ్లో కౌన్సిల్ సభ్యుడు గ్రెనేడ్లతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Nishikant Dubey | పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ప్రధానమంత్రి లేదా కేంద్ర హోం మంత్రి జవాబు చెప్పాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. దాంతో లోక్సభలో 13 మంది ఎంపీలు,
Diya Kumari | రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియా కుమారి ఆ రాష్ట్రంలో గత ఐదేళ్ల కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. గడిచిన ఐదేళ్లలో రాజస్థాన్లో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదని ఆమె విమర్శించారు. పైగా మహిళపై నేరాలు ప�
Paap Mukti | ఈ భూమండలంపై ఎన్నో ఆలయాలు ఉంటాయి. ఏ ఆలయం విశిష్టత దానికే ఉంటుంది. ఓ ఆలయంలో పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని, మరో ఆలయంలో దైవాన్ని దర్శించుకుంటే ధన లబ్ధి చేకూరుతుందని, ఇంకో ప్రాంతంలోని ఆలయానికి వెళ�