PM Modi | పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండటంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో �
Raman Singh | ఛత్తీస్గఢ్ అసెంబ్లీ స్పీకర్గా మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నియామకమయ్యారు. రమణ్ సింగ్ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రొటెం స్పీకర్ రాంవిచార్ నేతమ్ సభలో ప్రకటించారు.
Heavy Rains | తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం 525 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందంటే ఎం�
Rice price | దేశంలో బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బాస్మతీయేతర బియ్యం ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో బాస్మతీయేతర బియ్యం ఆ బియ్యం రకాన్ని బట్టి రూ.40 నుంచి 60 మధ్య పలుకుతున్నది. దాంతో పెర
Volcano Eruption | ఐస్లాండ్ దేశంలో నైరుతి భాగంలో సోమవారం రాత్రి అగ్నిపర్వతం పేలుడు సంభవించింది. ఆ అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికి వస్తున్నది. దాంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఐస్లాం�
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతున్నది. కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 260 కేసులు నమోదుకాగా, ఐదుగురు మృతిచెందినట్టు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలో న�
International Migrants Day | అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా వారి సంక్షేమం, శ్రేయస్సు కోసం సింగపూర్ మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ తెలంగాణ కల్చరల
Supreme Court | పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో సర్వోన్నత న్యాయస్థానంలో దర్యాప్తు జరిపించాలని పిటిషన్ కోరారు.
CM Revant Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతోనూ చర్చించనున్నారు.
Covid-19 | పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం జారీ చేసిన సూచనల మేరకు వైద్యశాఖ అప్రమత్తంగా, అన్నిరకాలు సంసిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదే
TS Weather | తెలుగు రాష్ట్రాల్లో చలివాతావరణం పెరుగుతున్నది. రాత్రితో పాటు పగటి ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. మరో వైపు మూడురోజుల్లో చలి మరింత పెరగనుందని వాతావరణశాఖ హెచ్చరించింది.
Covid-19 | కరోనాపై దిగులు చెందాల్సిన అవసరం లేదని భారతీయ వైద్యుల సంఘం తెలంగాణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం వ్యాపిస్తున్న జేఎన్.1 వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అని.. భారత్తో పలు దేశాల్లో రెండునెలలుగా వైరస్ స
Dawood Ibrahim | అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో దావూద్ ఇబ్రహీం హత్యకు గురైనట్లు
వార్తలు వస్తున్నాయి. విష ప్రయోగం జరుగడంతో కరాచీ ఆసుపత్రిలో చేర్పించినట్లు ప్రచారం
జరుగుతున్నది. దావూద్ను సమాది చే�