Asia Cup 2025 | వచ్చే ఏడాది పురుషుల ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరుగనున్నది. ఈ ఆసియా కప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నది. అయితే, 2027లో బంగ్లాదేశ్లో నిర్వహించనున్న ఆసియా కప్ 50 ఓవర్ల ఫార్మాట్ జరుగనున్నది.
Manu Bhaker | పారిస్ వేదికగా ఆదివారం జరిగిన ఒలింపిక్స్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్ మను భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. ఒలింపిక్స్లో పతకం నెగ్గి తొలి భారతీయ మహిళా షూటర్
IND Vs SL | శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో కొనసాగుతున్నది. మూడు టీ20ల సిరీస్లో భారత జట్టు లీడ్లో ఉన్న జట్టు ఆగస్టు 2 నుంచి మొదలయ్యే మూడు వన్డేల సిరీస్కు సైతం రెడీ అవుతున్నది. ఇందులో
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తోపాటు పలువురిపై సీబీఐ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సీఎం జ్యుడీ�
Khap Panchayat | దేశంలో స్వలింగ వివాహాలు, సహజీవనం లాంటి అనాచారాలపై నిషేధం విధించాలని ఐదు రాష్ట్రాలకు చెందిన పెద్ద మనుషులతో కూడిన ఖాప్ పంచాయతీ డిమాండ్ చేసింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్�
Srisailam Project | ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతున్నది. భారీ వరదలకు ఇప్పటికే ఆలమట్టి, జూరాల డ్యామ్లు నిండుకున్నాయి. దీంతో వరదను దిగువకు వదలగా.. శ్రీశైలానికి వరద నీరుపోటెత్తింది.
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఆ తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు ఒక్కసారిగా అస్థిరతకు గురయ్యాయి. ఈ �
Blast | జమ్మూ కశ్మీర్లో సోమవారం పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సోపోర్లోని షేర్ కాలనీలో జరిగింది.
Bhupinder Singh Hooda | హర్యానాలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ.. ఎస్సీలు, ఓబీసీలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపీందర్ సింగ్ హూడా ఆరోపించారు.
Prashath Kishore | ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జన్ సురాజ్ పార్టీని నెలకొల్పబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన జన సురాజ్ �
HD Kumaraswamy | కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పార్టీ నేతలు ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. బెంగలూరులోని గోల్డ్ ఫించ్ హోటల్�
CUET-UG | కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్గ్రాడ్యుయేట్ (CUET-UG) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆదివారం ప్రకటించింది. అభ్యర్థులు ఫలితాలల కోసం అధికారిక వెబ్సైట్ exams.nta.ac.in/CUET-UG లో సంప్రదించాలని సూ�
Manu Bhaker | పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్యం పతకం సాధించింది. ఒలింపిక్స్లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా షూటర్గా మను భకర్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివర�
Srisailam Temple | ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రీశైల క్షేత్రంలో శ్రావణమాసోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో డీ పెద్దిరాజు తెలిపారు. ఉత్సవాలపై ఆదివారం ఆయన దేవస్థానం వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. �