BRS | బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నివాసంపై కాంగ్రెస్ దాడిని ఖండిస్తూ.. ఎమ్మెల్యే గాంధీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. సైబ�
BRS Party | సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. సీపీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు బీఆర్ఎస్
Sitaram Yechury | సీపీఎం నేత సీతారాం ఏచూరి (72) గురువారం తుదిశ్వాస విడిచారు. వైద్య పరిశోధనల కోసం ఆయన మృతదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్కు దానం చేయాలని కుటుంబీకులు నిర్ణయించారని హాస్పిటల్ ఓ ప్రకటనలో తెలిపింది. న్యుమోన�
Jaishankar | చైనాతో సంబంధాలు, సరిహద్దు వివాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. స్విట్జర్లాండ్ రాజధాని జెనీవా సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీ ఇంటరాక్టివ్ సెషన్లో మాట్లాడారు. చైనాతో దాద�
WhatsApp | వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల మంది వినియోగిస్తున్నారు. భారత్లోనూ 53కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాల కోసం వాట్సాప్ను
RG Kar Case | జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో నిరసన తెలుపుతున్న వైద్యులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ పంపారు. సాయంత్రం 5 గంటలకు చర్చలకు రావాలని లేఖలో ఆహ్వాన�
Bank Holidays | ఎవరికైనా బ్యాంకులో ఏవైనా పనులు ఉన్నాయా..? అయితే, మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే వరుసగా ఆరురోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో ఏమైనా పని ఉంటే మాత్రం సెలవులు రోజుల�
Vande Bharat | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్కు రైల్వేశాఖ రెండు కేటాయించి�
Sridhar Babu | పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీ
PM E-Drive Scheme | కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాటు అమలు చేసిన ఫ్లాగ్షిప్ ఫేమ్ ప్రోగ్రామ్ని భర్తీ చేసిన భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రూ.10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్కు కేంద్ర మంత్�
Nirav Modi | పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.29.75 కోట్ల విలువైన తాజా ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం వెల్లడించింది. మనీలాండరింగ�
Ayushman Bharat | సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం శుభవార్త చెప్పింది. 90 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన’ కింద బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం తెలి