Singapore-Bathukamma | సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్లో నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి.
Kalpana Soren | మహిళల అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకం అని, వారికి ఆర్థిక సాయం అందించేందుకు తమ ప్రభుత్వం తీసుకొచ్చిన జార్ఖండ్ ముఖ్యమంత్రి మైయాన్ సమ్మాన్ యోజన పథకానికి వ్యతిరేకంగా బీజేపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిం
Mumtaz Ali | కర్ణాటకలోని మంగళూరు నియోజకవర్గంలో అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త బీఎం ముంతాజ్ అలీ (52) ఉదంతం విషాదాంతమైంది. ఫాల్గుణ నదిలో దాదాపు 12 గంటల గాలింపు అనంతరం కులూర్ వంతెన కింద ఆయన మృతదేహం లభ్యమైంది.
Maldives President | మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు భారత పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఇండియాకు వచ్చిన మొయిజ్జుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము �
Viral news | తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో ఓ యువతి స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఆమెకు డాక్టర్లు పరీక్షలు చేశారు. CT స్కాన్ రిపోర్టు చూసి వైద్యులు షాకయ్యారు. ఎందుకంటే ఆమె పొట్టలో ఏదో నల�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఓ దళిత కుటుంబంతో ముచ్చటించారు. దళితుడి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబంతో కలిసి వంట చేశారు. ఈ సందర్భంగా ఆ దళితుడి కుటుంబంతో పలు విషయాలు మాట్లాడ
Kissing | ఫోన్లలో పోర్న్ వీడియోలు చూస్తూ విద్యార్థులు తప్పుదారి పడుతున్నారు. పాఠశాల వయస్సులోనే ప్రేమ వ్యవహారాలు నడిపిస్తున్నారు. మరికొందరైతే పేరెంట్స్తో స్కూల్కు పోతున్నామని చెప్పి పార్కులకు వెళ్తున్�
Mumthaz Ali | కర్ణాటకలోని మంగళూరు నియోజకవర్గంలో కనిపించకుండా పోయిన వ్యాపారవేత్త ముంతాజ్ అలీ జాడ కోసం ఫాల్గుణి నదిలో గాలింపు కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజామున కారులో ఇంటి నుంచి బయలుదేరిన ఆయన తిరిగి రాకపోవడ
CS Shanti Kumari | ఈ నెల తొమ్మిదో తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సీఎం ఏ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి �
BRS Party | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై పదేపదే తప్పుడు పోస్టులు చేస్తున్న కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ సామాజిక మాధ్యమాల్లో పలు�
Chennai Air Show | ఆదివారం చెన్నై మెరీనా బీచ్ వద్ద జరిగిన ఎయిర్ షో లోనూ, సందర్శకులు తిరిగి వెళుతుండగా రైల్వే స్టేషన్ లోనూ తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మరణించారు.