DK Shiva Kumar | కర్ణాటక రాష్ట్రంలో ఇక నుంచి మత రాజీకీయాలు ఉండవని, కేవలం అభివృద్ధి రాజకీయాలే ఉంటాయని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని మూడు అసెంబ�
Amit Shah | ‘కూటమిలోని పెద్ద పార్టీయే సీఎం పదవి చేపట్టాలనే రూలేం లేదుగా’ అని సీఎం ఏక్నాథ్ షిండే వ్యాఖ్యానించడం ఆయన మళ్లీ సీఎం పదవిని ఆశిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎం ఖరారు న�
Eknath Shinde | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమే మరోసారి విజయానికి చేరువైంది. మెజారిటీకి మించిన స్థానాల్లో మహాయుతి ఆదిక్యంలో దూసుకుపోతున్నది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకుగాను ప్రస్తుతం మ�
Ex Minister Niranjan Reddy | సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం బాధ్యత వహించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చ�
Crime news | ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. జైలు నుంచి విడుదలైన భర్తకు భయపడి ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను చంపేసింది. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ ఇంతలో స్థానికులు అడ్డుకోవడంత
Dead body wakes up | అతడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు చికిత్స చేశారు. తర్వాత చనిపోయాడని ధృవీకరించారు. రెండు గంటలపాటు ఫ్రీజర్లో పెట్టారు. ఆపై మృతదేహాన్ని సంబంధీకులకు అప్పగించారు. వారు ఆ మృతదేహాన్ని అంత్�
NTPC Green Energy | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ.2 లక్షల కోట్ల విలువైన రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఒప్పందం కుదుర్చుకున్నది.
King Charles | బ్రిటన్ రాణి (Britain Queen) ఎలిజబెత్-2 (Elizebeth-2) మరణంతో 2023 మే నెలలో కింగ్ చార్లస్-3 (King Charles) రాజయ్యాడు. ఈ సందర్భంగా రాజు పట్టాభిషేకానికి ఏకంగా 72 మిలియన్ పౌండ్లను ఖర్చు చేశారు.
Chandra Babu | ప్రజలకు మంచి చేస్తే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని, తాను ఈసారి కూడా ప్రజలకు మేలు చేసి ఐదోసారి ముఖ్యమంత్రినవుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు స�
Srisailam | కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీశైల మహాక్షేత్రంలో దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మ పథం (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) గురువారం విశాఖ పట్నం వాసి కే సునీత బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన నిర్వహించ�
TTD | కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవ 2025 ఫిబ్రవరి మాసం కోటా టికెట్లను గురువారం ఆన్లైన్లో విడుదల చేసింది. కల్యాణోత్సవం, ఊ�
KTR | అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీపై యూఎస్ అభియోగాలు నమోదయ్యాయి. కంపెనీ అధికారులకు లంచాలు ఇవ్వజూపడంతోపాటు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధుల సమీకరణకు పాల్పడినట్లుగా న్యూయార్క్ ఫెడరల్ ప్