SPB | దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గౌరవార్థం తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఓ రోడ్డుకు ఎస్పీబీ పేరును పెట్టింది. బాల సుబ్రహ్మణ్యం నుంగంబాక్కం ఏర�
Israel | లెబనాన్పై ఇజ్రాయెల్ వరుస దాడులకు పాల్పతున్నది. దాడుల్లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బుధవారం మరోసారి ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఈ దాడుల్లో 51 మంది మరణించగా.. 223 మంది గాయపడ్డారని �
Rahul Gandhi | సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇప్పటికే ఉప సంహరించుకున్న వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని కంగనా చేసిన ప్రకటనపై రాహుల్ స్పందిస్తూ �
IPS Transfers | ఏపీకి చెందిన 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. ఈ మేరకు బుధవారం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్లాల్, పీఅండ్ఎల్ ఐజీగా ఎం రవిప్రకాశ్, ఇంటెలిజెన్
Urmila Matondkar | సినీ ఇండస్ట్రీలో తారల పెళ్లిళ్లు.. విడాకులు కొత్తమే కాదు. ఇటీవల పొన్నియన్ సెల్వన్ స్టార్ తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత భార్య నుంచి విడాకులు తీసుకో
J&K Election Phase-2 | జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. రెండో దశలో ఆరు జిల్లాల పరిధిలోని 26 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. 25లక్షలమందికిపైగా ఓటర్లు ఓటు వేశ�
Rains Alert | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య ద
Arvind Kejriwal | ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన ఐదు ప్రశ్నలు సంధించారు. ఈడీ, సీబీఐతో బెదిరింపులకు దిగుతూ ఇతర పార�
Gary Kirsten | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత పదవి నుంచి తొలగించనున్నట్లు పాక్ మాజీ క్రికెట్ బాసిత్ అలీ ఆ దేశ జాతీయ జట్టు హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ను హెచ్చరించారు. ఇటీవల పాక్ జట్టు పేలవ ప్రదర్శనతో విమర్శలు �
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి జీవితకాల గరిష్ఠానికి చేరాయి. ముగింపులో తొలిసారిగా రికార్డు స్థాయిలో ముగిశాయి. తొలిసారిగా నిఫ్టీ 26వేల పాయింట్ల ఎగువన ముగిసింది. బుధవారం ఉదయం మార్కెట్లు ఫ్లాట్గ�
Puri Laddu | తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారంటూ వివాదం తలెత్తిన ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. పూరీ జగన్నాథుడికి నైవేద్యంగా సమర్పించే పదార్థాల్లో వినియోగించే నెయ్యి నాణ్య�
Muda Case | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సుప్రీంకోర్టు అనంతరం బెంగళూరు ప్రత్యేక కోర్టు సైతం విచారణకు ఆదేశించింది. ముడా కేసులో సీఎంపై విచారణకు కర్ణాటక లోకాయుక్త ఆదేశించ�