చెన్నై జట్టుకు మరో షాక్ తగిలింది. రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్ డెవాన్ కాన్వే (16) అవుటయ్యాడు. మొయీన్ అలీ (66 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన అతను.. తను కూడా భారీ షాట్లు ఆడేందుకు సిద్ధమైన తరుణ�
రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్కు అదిరిపోయే ఆరంభం లభించింది. రుతురాజ్ గైక్వాడ్ (2) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన మొయీన్ అలీ (21 బంతుల్లో 59 నాటౌట్) ధనాధన్ ఇన్ని�
రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్తో సతమతం అవుతున్న రుతురాజ్ గైక్వాడ్ (2) అవుటయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతని డ్రైవ్ చేయడానికి ప్రయత్ని�
రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సారధి ఎంఎస్ ధోనీ టాస్ గెలిచాడు. బ్రబోర్న్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేయాలని ధోనీ నిర్ణయించుకున్నాడు. అలాగే తమ జట్టు�
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన ఆ జట్టు.. లీగ్ ప్రారంభానికి ముందే కెప్టెన్ను మార్చింది. ధోనీ న�
అంతర్జాతీయ క్రీడా వేదికలపై తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. హైదరబాదీ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళా బాక్సింగ్ టైటిల్ సాధించిన వార్త విన్న గంటల వ్యవధిలోనే.. మరో తెలంగాణ పిల్లాడు బంగారు పతకంతో మెరిశాడ�
రోడ్డు యాక్సిడెంట్లు చాలా చోట్ల జరుగుతుంటాయి. అందుకే వాహనాలపై వెళ్లేటప్పుడు నిదానంగా వెళ్లాలని చెప్తుంటారు. కానీ కొందరు ఆ మాటలు పట్టించుకోరు ఇష్టం వచ్చినట్లు బైకులు నడుపుతూ తమ ప్రాణాలకే కాకుండా.. ఇతరుల
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మునుపటి తరహాలో కింగ్ కోహ్లీ (73) చెలరేగిపోయాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (44)తో కలిసి జట్టుక
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. జట్టుకు శుభారంభం అందించిన కెప్టెన్ డుప్లెసిస్ (44) హాఫ్ సెంచరీకి కొద్ది దూరంలో పెవిలియన్ చేరాడు. రషీద్ ఖాన్ వేసిన బంతికి భారీ షాట
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్గా అవతరించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. భారతదేశం అంతా ఆమె విజయానికి సంతోషిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల�
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు ధాటిగా ఆడుతోంది. అంతకుముందు హార్దిక్ పాండ్యా రాణించడంతో గుజరాత్ జట్టు 168 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ ఇద్దరూ ధాటిగా ఆడుతూ బెంగళూరుకు �
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో చివరి రెండు ఓవర్లలో గుజరాత్ బ్యాటర్లు ధాటిగా ఆడారు. దీంతో బెంగళూరు ముందు పోరాడగలిగే టార్గెట్ ఉంచగలిగిందా జట్టు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్కు ఆరంభంలోనే ఎదు
హైదరబాదీ బాక్సర్ నిఖత్ జరీన్.. వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో విజయం సాధించి బంగారు పతకం సాధించింది. థాయ్ల్యాండ్కు చెందిన జిట్పాండ్ జుటమాస్తో జరిగిన �
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో ధాటిగా ఆడుతున్న డేవిడ్ మిల్లర్ (34) అవుటయ్యాడు. హసరంగ వేసిన 17వ ఓవర్లో మిల్లర్ పెవిలియన్ చేరాడు. హసరంగ డెలివరీని నేరుగా కొట్టేందుకు ప్రయత్నించిన మిల్లర్.. బౌలర్కే క్యాచ్ ఇచ్
గుజారాత్ టైటాన్స్కు మరో ఝలక్ తగిలింది. షామ్లో ఉన్న ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (31) పెవిలియన్ చేరాడు. హర్షల్ పటేల్ వేసిన 9వ ఓవర్లో బంతిని ఎక్స్ట్రా కవర్ ఫీల్డర్కు అందకుండా కొట్టి సింగిల్ కోసం ప్రయత్నించాడు. �