Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాలతో పాటు ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అవగాహనతో స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపించి�
Team India | టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో కొత్త సారథి ఎవరు ? అన్న చర్చ సాగుతున్నది. వచ్చే నెల నుంచి ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా పాల్గొనున్నది. ఈ పర్యటన కోసం బీసీసీఐ ఈ
Indian Army | ఆపరేషన్ సిందూర్ తర్వాత పెరిగిన ఉద్రిక్తతలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో.. సోమవారం ఇరుదేశాల డీజీఎంవో స్థాయిలో మధ్య చర్చలు జరుగనున్నా
Russia-Ukraine War | రష్యాతో మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆశిస్తున్నారు. రష్యాతో పూర్తిస్థాయి కాల్పుల విరమణను ఆశిస్తున్నట్లు తెలిపారు. �
Mawra Hocane | పాకిస్తాన్ నటి మావ్రా హోకేన్కు షాక్ తగిలింది. సూపర్ హిట్ మూవీ ‘సనమ్ తేరీ కసమ్’ సీక్వెల్ నుంచి తొలగిస్తూ నిర్మాణ సంస్థ నిర్ణయం తీసుకున్నది. ఆపరేషన్ సిందూర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన �
Earthquake | వరుస భూకంపాలతో టిబెట్ వణికిపోయింది. వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. దాదాపు గంట సమయంలో మూడుసార్లు ప్రకంపనలు నమోదయ్యాయి. దాంతో జనం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
Vishal | ప్రముఖ తమిళ నటుడు విశాల్ అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన వేదికపైనే స్పృహ తప్పిపడిపోయారు. ఈవెంట్ నిర్వాహకులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి �
Road Accident | వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో డీసీఎం వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆదిలోనే అభాసుపాలవుతున్నది. ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని సంబురంగా పాత ఇంటిని కూలగొట్టుగొని కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారుల పరిస
UNSC | కాల్పులు విరమణకు శనివారం రెండు దేశాలు అంగీకరించినా భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అంగీకారం కుదిరిన మూడు గంటలల్లో పాకిస్థాన్ మాట తప్పి, బరితెగించి ఆర్ఎస్ పుర సెక్ట�
Delhi Airport | భారత్, పాకిస్థాన్ (India, Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్టు (Delhi airport) నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులను ఆదివారం రద్దు చేశారు. ఎయిర్పోర్టు భద్రతను మరింత కట్టుద�
KPCC president | కేరళ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత సన్నీ జోసెఫ్ ‘కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Kerala Pradesh Congress Committe)’ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సోమవారం ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున
Murali Naik | సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం (Pakistan Army) జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన భారత జవాన్ ముదావత్ మురళీ నాయక్ (Mudavath Murali Naik) కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhrapradesh Govt) రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిం�