మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ సంతోష్ ‘మొక్క-చెక్కు’ పంపిణీ హనుమకొండ, సెప్టెంబర్ 10 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేసినట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
49,328 మంది పాస్ అదనంగా చేర్చిన 3 మార్కులు హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ నెల 4న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఫలిత�
హైదరాబాద్ : రాష్ట్రంలో క్రమశిక్షణకు మారుపేరుగా మహాత్మా జ్యోతిరావుపూలే గురుకులాలు నిలువడం అభినందనీయయమని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అం�
ఐదేళ్లలోపు పిల్లలకు వ్యాధి నిరోధక శక్తిని అందించేందుకు ఫైజర్ కొవిడ్-19 వ్యాక్సిన్ను కెనడా ఆమోదించింది. కెనడా ఫెడరల్ హెల్త్ డిపార్ట్మెంట్ తన వెబ్సైట్లో ఆమోదించిన వ్యాక్సిన్ల సమాచారాన్ని అప్డేట�
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్య�
అమరావతి : టీటీడీపై కోర్టుల్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి న్యాయ విభాగం అధికారులను కోరారు. తిరుమల అన్నయ్య భవనంలో శనివారం ఆయన టీటీడీ న్యాయ విభాగం అధి
హైదరాబాద్ : అందరి సహకారంతోనే గణేశ్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతమయ్యాయని, నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా పూర్తయ్యిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించే గణేశ్ నిమజ్జనం శోభ�
హైదరాబాద్ : సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష ఫలితాలను జేఎన్టీయూ డైరెక్టర్, సింగరేణి డైరెక్టర్ శనివారం ఫలితాలను విడుదల చేశారు. సింగరేణి వెబ్సైట్ www.scclmines.comలో అర్హత �