MLC Kavitha | నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం ఐ�
Minister Srinivas Yadav | దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్.. ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయ్యారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్ �
T20 World Cup | వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న
అనకాపల్లి జిల్లాలో పులి సంచారం జాడలను అటవీ అధికారులు కనిపెట్టారు. దాంతో ఇక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు రంగంలోకి దిగి పులిని పట్టుకునేందుకు చర్యలు...
Forest Department | తెలంగాణ అటవీశాఖలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 17 మంది ఐఎఫ్ఎస్లు, 8 మంది డీఎఫ్ఓలు బదిలీ అయ్యారు. నిర్మల్ జిల్లా అటవీ అధికారిగా (డీఎఫ్ఓ) సునీల్ హీరేమత్,
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో రైలు వస్తుందని తెలియడానికి, పట్టాలు దాటి వెళ్లకుండా ఉండేందుకు రైల్వే సిబ్బంది గేటు వేశారు. ఓ రిక్షా కార్మికుడు పట్టాలు దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అంతలోనే రైలు దూసు�
Minister Erraballi Dayakar Rao | సినీ, రాజకీయ రంగానికి కృష్ణంరాజు చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించి.. కుటుంబీకులు, ప్రభాస్ను ఓదార్చారు. కృష్ణం రాజు
రానున్న రెండు, మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత వాయుగుండం ఏపీపై ఎక్కువ ప్రభావం...
రైతుల పాదయాత్రపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా పాదయాత్రను కాస్తా ఫేక్ యాత్రగా అభివర్ణించారు. దాంతో మంత్రి అంబటిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.