త్వరలో 22 గ్రామాలను కలుపుకుని మున్సిపాలిటీగా అమరావతి ఏర్పాటు కానున్నది. ఈ మేరకు గ్రామ సభల నిర్వహణ షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 12 నుంచి గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయం...
దివ్యాంగులు.. బస్సులు, రైల్లో ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. అవస్థలు పడుతుంటారు. తోడు కచ్చితంగా ఒకరుండాలి. అయితే, రైలెక్కేందుకు తన అమ్మమ్మతో వచ్చిన ఓ దివ్యాంగుడు అవస్థలుపడుతున్నాడు. ఇది గమ�
నాగర్కర్నూల్ : మైనింగ్ ద్వారా నష్టపోయిన ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు మైనింగ్ నిధులను వినియోగించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరే�
శ్రీవారి బ్రహ్మోత్సవాల తొలి రోజైన సెప్టెంబర్ 27న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మరుసటి
Minister KTR | తెలంగాణ రాష్ట్రాన్ని ఫెయిల్యూర్ స్టేట్గా చూపించాలనుకున్న ప్రధాని మోదీ సర్కారు.. తాను తీసుకున్న గోతిలో తానే పడిన చందంగా ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర�
పార్టీలోని ఓ నేత తనపై చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్రస్థాయిలో స్పందించారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నదని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించి...
హైదరాబాద్ : మత్స్య రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంబజార్లో రూ.9.50కోట
హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద ఉధృతి పెరిగింది. ఇప్పటికే ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఎనిమిదిగేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయానికి 58వేల ఇన్ఫ్లో ఉండగా.. అదేస్థాయ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిన్నమ్మకు బీజేపీ హైకమాండ్ షాకిచ్చింది. ఆమెను పార్టీ కీలక పదవుల నుంచి తప్పించింది. ఛత్తీస్గఢ్ ఇంఛార్జీగా మరొకరికి అప్పగించింది. ఆమె వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం...