Minister Niranjan Reddy |తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే మార్పు సాధ్యమైంది. సాగునీరు వచ్చి పంటలు పండుతుండడంతో భూముల ధరలు అమాంతంగా పెరిగాయి. తెలంగాణ రాకుంటే ఈ మార్పు సాధ్యమయ్యేది కాదు అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
లోన్ యాప్ రుణాలు చెల్లించాలంటూ వేధింపులకు గురిచేసిన కేసులో కృష్ణా జిల్లా పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రుణం తీసుకున్న ఇద్దరు వ్యక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండటంతో వారి ఫిర్యా�
Ruby Hotel Fire Incident | సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్ని ప్రమాదానికి సంబంధించి క్లూస్ టీమ్ ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనానికి ఛార్జింగ్ పెట్టారని, చార్జింగ్ ఫుల్ అయ్యాక పొగ వచ్చినట
Gold Seized | శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ మహిళ నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం
ప్రజల కోరినందునే వైసీపీలో చేరానని, వారి కోరిక మేరకు చీరాల నుంచి అసెంబ్లీ బరిలో ఉంటానని కరణం వెంకటేశ్ వెల్లడించారు. పార్టీ అధినేత జగన్ ఏం చెప్తే అది చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని...
Yadadri temple |యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పిందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంలో మతలబు రాజకీయ ఎత్తుగ�
Pawan kalyan | నిర్ణయాలు విధానపరంగా ఉండాలితప్ప.. వ్యక్తిగతంగా ఉండకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అంబేద్కర్ తన హీరో అని చెప్పారు. ఒక మార్పుకోసం తాను ప్రయత్నిస్తున్నాని
ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఏడో రోజుకు చేరుకున్నది. ప్రస్తుతం మహా పాదయాత్ర బాపట్ల జిల్లాలో కొనసాగుతున్నది. బాపట్ల జిల్లాలో పాదయాత్రకు...
MP Ranjith Reddy | ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా �