అమెరికాలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లికి చెందిన డాక్టర్ ధరావత్ మోహన్ భారత్ తరఫున హాజరు కానున్నారు. ఈ నెల 5 నుంచి 8 వరకు అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా భార్య ములుగు జిల్లా అదనపు కలెక్టర్ త్రిపాఠి ప్రసవం కోసం చేరారు
Minister Errabelli Dayakar Rao | సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఆయా ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్�
Pizza Delivery | మంచి ఆకలితో పిజ్జా ఆర్డర్ ఇచ్చిన అతను తనకు వచ్చిన డెలివరీ చూసి షాకయ్యాడు. ఎందుకంటే తన పిజ్జా నిండా తెల్లని పురుగులే ఉన్నాయి. అవి చూసిన వెంటనే సదరు పిజ్జా షాపు నెంబర్కు ఫోన్ చేసి కంప్లయింట్ చేశాడు.
Jasprit Bumrah | మరికొన్ని రోజుల్లో మొదలయ్యే టీ20 ప్రపంచకప్ ముందు భారత్కు గట్టి షాక్ తగిలింది. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
Virat Kohli | సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో వరుసగా రెండు మ్యాచులు గెలిచిన టీమిండియా సిరీస్ తన ఖాతాలో వేసుకుంది. గువాహటి వేదికగా జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పిన
National Games | కొన్నిరోజుల క్రితం అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్లో స్వర్ణపతకం సాధించిన రెజ్లర్ అంతిమ్ పంఘాల్ మరోసారి సత్తా చాటింది. 36వ జాతీయ క్రీడల్లో కూడా బంగారు పతకం తన ఖాతాలో వేసుకుంది.
కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) తో రాజకీయ పార్టీ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కి ఎలాంటి సంబంధాలు లేవని తేలింది. ఈ విషయాన్ని భారత ముఖ్య ఎన్నికల కమిష�
Virat Kohli | సౌతాఫ్రికాపై స్వదేశంలో తొలి టీ20 సిరీస్ గెలిచిన భారత జట్టు చరిత్ర సృష్టించింది. గువాహటి వేదికగా జరిగిన రెండో టీ20లో భారత బ్యాటర్లు చెలరేగడంతో భారత్ భారీ స్కోరు చేసింది.
Amitabh Goodbye | అమితాబ్ బచ్చన్ నటించిన ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘గుడ్బై’ మేకర్స్ టిక్కెట్ ధరలను తగ్గించాలని నిర్ణయించారు. సినిమా విడుదల రోజున టికెట్ ధరను రూ.150 గా నిర్ణయించినట్లు నిర్మాణ సంస్థ సోమవారం..
Kabul Suicide Bombing | ఆప్ఘనిస్థాన్లోని కాబూల్ని షాహిద్ మజారీ రోడ్లోని పుల్-ఎ-సుఖ్తా ప్రాంతానికి సమీపంలో ఆత్మాహుతి సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ ఘటనలో 53 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఓ పాఠశాల తరగతి గదికి సమీపం�
Minister KTR | నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వి