అంబేడ్కర్కోనసీమ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో తిరగబడటంతో ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. బోటులోని మిగతా నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన అల్లవరం మండలం...
Jalebi | భారత్లో ఎన్నో రకాల స్వీట్స్ ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్కటి ఫేమస్. కానీ కొన్ని మాత్రం దేశవ్యాప్తంగా బాగా ఫేమస్. అలాంటి స్వీట్స్లో ఒకటి జిలేబీ. తియ్యని పాకంలో నానబెట్టిన జిలేబీ తింటుంటే ఆ ఆనందమ�
గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ సేవలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం స్మరించుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీకి ఆయన ఘనంగా నివాళులర్పించారు.
Team India | భారత క్రికెట్ చరిత్రలో అద్భుతమైన ఎడంచేతి వాటం పేసర్లలో జహీర్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ లెజెండరీ పేసర్ తరువాత అంతగొప్ప పేసర్ భారత జట్టుకు దొరకలేదు.
Minister Satyendar Jain | తనపై నమోదైన మనీలాండరింగ్ కేసును మరో కోర్టుకు బదిలీ చేస్తూ.. దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు శనివారం తోసిపుచ్చింది. ఎన్�
సినిమా థియేటర్లను నడిపించేందుకు ప్రభుత్వం నుంచి లైసెన్స్ తప్పనిసరి చేశారు. లైసెన్స్ పొందని సినిమా థియేటర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు పాలనాయంత్రాంగం సిద్ధమైంది. ఈ మేరకు బాపట్ల జిల్లా...
Petrol Pump Owner | కారులో ఇంధనం పోయించుకొని పోయించుకొని.. అదే బంకు యజమానిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు నలుగురు దుండగులు. బంకు సిబ్బంది చొరవతో బంకు యజమాని కిడ్నాప్ నుంచి తృటిలో తప్పించుకున్నాడని పోలీసులు తెలి�
ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న ఎనిమిది మందిని చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1.22 కోట్ల వరకు...
UPI Transactions | దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఊపందుకుంటున్నాయి. నోట్ల రద్దు, కరోనా మహమ్మారి నుంచి డిజిటల్ పేమెంట్లు భారీగా పెరిగాయి. పది రూపాయల నుంచి వేలల్లో యూపీఐ ట్రాన్సక్షన్స్
తెలుగు కమెడియన్ పృథ్వీరాజ్కు విజయవాడ కోర్టు మొట్టికాయలు వేసింది. భార్యకు నెలనెలా భరణం ఇవ్వాల్సిందే అని ఆదేశించింది. కేసు దాఖలైనప్పటి నుంచి భరణం చెల్లించాలని...
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్ను సూర్యకిరణాలు పాక్షికంగా తాకాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో అరసవల్లికి...
అమరావతి రైతులు చేపడుతున్న మహా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం పాదయాత్రకు రైతులు విరామం ప్రకటించారు. ద్వారకాతిరుమలలో విరామం తీసుకుంటున్న రైతులు చిన వెంకన్నను దర్శించుకుని..