Burj Khalifa | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా. ప్రత్యేక సందర్భాల్లో ఈ కట్టడం ఎల్ఈడీ స్క్రీన్తో ప్రత్యేక థీమ్ను ప్రదర్శిస్తుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ బుధవారం త
Munugode By polls | మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం తొమ్మిది గంటల వరకు పోలింగ్ శాతం 11.2గా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నారాయణపురం మండలంలోని
Tata-I Phone | విస్ట్రొన్ కంపెనీతో కలిసి ఆపిల్ ఐఫోన్ల తయారీకి సన్నద్ధం అవుతున్న టాటా గ్రూప్.. వచ్చే రెండేండ్లలో 45 వేల మంది మహిళా సిబ్బందిని నియమించుకోనున్నది.
Gujarat Assembly Elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను గురువారం ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో గుజరాత్ అసెంబ్లీ ఎన�
America President Joe Biden | అమెరికా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దాడులకు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కారణమని ఆయన పేరు చెప్పకుండా పరోక్షంగా
ఆరోపించారు.
కృష్ణా జలాల్లో 40% మేరకు బేసిన్ అవతలికి మళ్లిస్తున్నారని, ఏపీ రాష్ట్ర విభజనకు అదో ప్రధాన కారణమని సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు చేతన్ పండిత్ వెల్లడించారు. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడ�
చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్లస్వామి, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
తెలంగాణ.. ఆది నుంచీ సబ్బండ వర్ణాల సమాహారం.. ఇక్కడ కులాలున్నా.. వాటిలోనే కల్మషంలేని జీవితాలూ ఉంటాయి. వర్గాలున్నా.. ఊరుమ్మడి ఉత్సవాలుంటాయి. అద్భుత సమ్మిళిత జీవనానికి తెలంగాణ జీవనాడి.. కానీ, దాదాపు 60 ఏండ్లు సాగి�
minister jagadish reddy | ఓటమి భయంతో మునుగోడులో కొత్తనాటలకాలకు బీజేపీ తెరలేపిందని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. బీజేపీపై టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దాడి అంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, మునుగోడు రిటర్నింగ�
Schools Shutdown | ఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో వాయు నాణ్యత పడిపోతున్నది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు పాఠశాలలను మూసివేయాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని
Srisailam | శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రతతో నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది, శివసేవకులు ఉభ�
Devi Sri Prasad | టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్పై సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లో నటి కరాటే కల్యాణి, హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని.. ఒపరి ఐటెం సాంగ్గా చిత్రీకరించా�