China Covid Cases | ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కనుమరుగవుతున్న తరుణంలో కొవిడ్కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. అక్కడ గత కొన్ని రోజులుగా వేలల్లో కేసులు నమ
తెలంగాణలో వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయ విద్యుత్తు ఎలా సాధ్యమైంది? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేనాటికి విద్యుత్తు విషయంలో ఉన్న దుర్భర పరిస్థితులను ఇంత వేగంగా ఎలా అధిగమించింది? అనతి
హైదరాబాద్లో మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టు నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ దశలో మైండ్స్పేస్ జంక్షన్ వద్దగల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైల్ మ
ప్రభుత్వ యంత్రాంగం సమష్ఠి తత్వం, సమన్వయంతో పనిచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి సమష్ఠి కృషికి నిదర్శనంగ�
రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అద్భుత విజయాలు సాధించబోతున్నది. హ్యాట్రిక్ విజయంతో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నది. తెలుగు రాష్ర్టాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి వ�
ప్రజా రవాణా వ్యవస్థలో కాలుష్య రహిత ప్రయాణానికి హైదరాబాద్ మెట్రో రైల్ కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మితమై హైదరాబాద్కు మణిహారంలా మారిన ఈ ప్రాజెక్టు మంగళవారం ఐదేం డ్లు పూర్
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై ఇతర రాష్ర్టాల్లోనూ అవగాహన పెంచేందుకు దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదివారం తమిళనాడులోని నమకల్ జిల్లా కేంద్రంలో కేస
Karimnagar Cable bridge | కేబుల్ వంతెన అప్రోచ్ రోడ్డు పనులను డిసెంబర్ 31లోగా పూర్తి చేసి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టూరిజం శ�
Massive landslide | ఇటలీలోని హాలిడే ఐలాండ్లో భారీ మట్టిపెల్లలు విరిగిపడటంతో కనీసం 8 మంది మరణించారు. 13 మంది గల్లంతయ్యారు. వీరిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
Costly Medicine | రక్తం గడ్డకట్టేందుకు సహకరించే ప్రోటీన్ను ఉత్పత్తి చేసే ఔషధాన్ని అమెరికా ఆమోదించింది. అత్యంత ఎక్కువ ధర పలుకుతున్న ఔషధంగా నిలిచింది. దీని ధర రూ.28.58 కోట్లు. హీమోఫిలియా వ్యాధి నివారణలో ఈ మందును వాడుతా�
Brazil firing | బ్రెజిల్లోని అరక్రూజ్ నగరంలో ఓ దుండగులు రెండు స్కూళ్లలో కాల్పులకు తెగబడ్డాడు. మొత్తం ఇద్దరు టీచర్లు, ఓ స్టూడెంట్ చనిపోగా.. 11 మంది గాయపడ్డారు. కాల్పులు ఎందుకు జరిపాడన్నది ఇంతవరకు తెలియరాలేదు.
Minister Harish rao | మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం మూడంచెల వ్యూహం అమలు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లను హోంమంత్రి మ�