దేశం మొత్తానికి తెలంగాణ ఆహార భద్రత కల్పిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి. దేశమంతా సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గిపోతున్న తరుణంలో.. తెలంగాణలో స్థిరంగా పెరుగ�
శంషాబాద్ విమానాశ్రయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెట్రో రైల్ సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు
చనాక-కొరాట (ఆదిలాబాద్ జిల్లా), ముక్తీశ్వర (చిన్నకాళేశ్వరం) భూపాలపల్లి జిల్లా, చౌటుపల్లి హన్మంత్రెడ్డి నిజామాబాద్ జిల్లా ఎత్తిపోతల పథకాలకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ నుంచి తుది అనుమతులు లభించాయి. ఢ
సంక్రాంతి నాటికి డబుల్బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ ఇండ్లు అందేలా లబ్ధిదారుల ఎంపిక పూర్తిచ
అభివృద్ధికి నయా పైసా నిధులు తీసుకురావడం చేతకానీ బీజేపీ నాయకులు కులం, మతం, దేవుడి పేరుతో అబద్ధాలు మాట్లాడుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసె
ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యాశాఖ కృషి చేస్తున్నది. ఎస్సెస్సీ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించే విషయంలో డీఈవోలకే అధికారాలు ఇచ్చారు
తెలంగాణకు చెందిన విద్యార్థి గడ్డం ధనలక్ష్మి దుబాయ్లో నిర్వహించిన డీపీ వరల్డ్ బిగ్ టెక్ ప్రాజెక్ట్ మొదటి ఎడిషన్ విజేతగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోర్టులు, టెర్మినల్స్లో ఉత్పాదకత, సామర్థ�
సువిశాలమైన 12.2 ఎకరాల స్థలంలో, రూ.2,251 కోట్లతో నిర్మిస్తున్న అమెరికా కాన్సులేట్ కార్యాలయం సర్వహంగులతో ముస్తాబైంది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఆగ్నేసియాలోనే అతిపెద్ద యూఎస్ కాన్సులేట్ మరికొద్ది రోజుల్�
Coins @ stomach | స్కీజోఫ్రెనియాతో బాధపడుతున్న ఓ వ్యక్తి కడుపులో నుంచి 187 నాణేలు బయటపడ్డాయి. వైద్యులు రెండున్నర గంటలపాటు శస్త్రచికిత్స జరిపి ఈ నాణేలను తీశారు. కడుపునొప్పితో బాధపడుతూ ఈయన దవాఖానలో చేరడంతో ఇది తెలిసి
RBI retail e-rupee | ఎల్లుండి నుంచి ఈ-రూపాయి అందుబాటులోకి రానున్నది. ఈ విధానంతో నగదు జేబులో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. నగదు రహితంగా చెల్లింపులు జరుపుకోవచ్చు. గోప్యత ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింద�
Gujarat polls | గుజరాత్ తొలి దశ ఎన్నికలకు ఇవాల్టితో ప్రచారం ముగిసింది. డిసెంబర్ 1 వ తేదీన 89 స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. 5న మలి దశ పోలింగ్ పూర్తయ్యాక.. 8న కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు.
Viveka case trasnfer | వైఎస్ వివేకానంద హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత విజ్ఞప్తి మేరకు కేసును హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ �