Indian Jawan | భారత్కు చెందిన బీఎస్ఎఫ్ జవాను అనుకోకుండా పాక్ భూభాగంలోకి వెళ్లాడు. దాంతో పాక్ రేంజర్లు ఆయన్ను అరెస్ట్ చేశారు. దట్టమైన పొగమంచు కారణంగా సరిహద్దులో కాపలా కాస్తూ పాకిస్తాన్లోకి వెళ్లినట్లు అధ�
Minister KTR | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తెలంగాణ ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై మంత్రి కేటీఆర్తో పాటు ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీశ్రెడ్డి, సత్యవతి
Aftab narco test | శ్రద్ధావాల్కర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్కు నార్కో పరీక్షలు ముగిశాయి. దాదాపు రెండు గంటల పాటు అఫ్తాబ్ను పోలీసులు ప్రశ్నించారు. పాలిగ్రాఫ్, నార్కో టెస్టుల్లోనూ శ్రద్ధను చంపినట్లు అఫ్తాబ్
NRI | కుమార్తె వివాహం నిమిత్తం భారత్ వచ్చిన ఓ ఎన్నారైకి ఊహించని ఘటన ఎదురైంది. ప్రయాణ సమయంలో చాలా విలువైన వస్తువులు కలిగిన ఓ బ్యాగ్ను పోగొట్టుకున్నారు. క్యాబ్లో హోటల్కు వెళ్లిన సదరు ఎన్నారై.. రూమ్కి వెళ�
Antony Blinken | సైనికపరంగా చైనా శక్తివంతంగా తయారుకావడం పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని యూఎస్ విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ మీడియా సమావేశంలో తెలిపారు. చైనాపై కన్నేసి ఉంచామన్నారు.
Group-4 Notification | తెలంగాణ గ్రూప్-4 నోటిపికేషన్ విడుదలైంది. 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 23 నుంచి
Minister Errabelli Dayakar Rao | కల్లాలు కట్టారని రూ.150కోట్లు ఖర్చు చేశారని తెలంగాణకు రావాల్సిన రూ.703కోట్ల ఉపాధి హామీ నిధులను కేంద్రం నిలిపివేసిందని, రైతుల కోసం కల్లాలు కట్టడం తప్పా ? మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డార�
Poonam Kaur | ప్రముఖ నటి పూనమ్కౌర్ సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యింది. అయితే, ఈ నటి ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రో మయాల్జియా (Fibromyalgia) అనే వ్యాధితో బాధపడ
Judge obscene video | మహిళతో అభ్యంతరకరంగా న్యాయమూర్తి ఉన్న వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చింది. ఇది మహిళ గోప్యతకు భంగం కలిగేలా ఉన్నదని కోర్ట�
Shashi Tharoor | తన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విషయమై గతంలో పాటియాలా హౌస్ కోర్టు శశిథరూర్కు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ �
Puducherry | పుదుచ్చేరిలోని మనాకుల వినాయకర్ ఆలయానికి చెందిన 32 ఏళ్ల లక్ష్మి అనే ఏనుగు బుధవారం మధ్యాహ్నం మృతిచెందిన విషయం తెలిసిందే. లక్ష్మిని వాకింగ్ కోసం బయటకు తీసుకెళ్లిన సమయంలో గుండెపోటుతో మృతి చెందినట్లు
Hyderabad Metro | ఈ నెల 9వ తేదీన సీఎం కేసీఆర్ మెట్రోకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలిసి మైండ్స్పేస్ జంక్షన�