ఒక బ్లాక్ బస్టర్ ఇస్తే చాలు.. ఆ దర్శకుడి కెరీర్ సెట్ అయిపోతుంది.. ఆయన కోసం స్టార్ హీరోలు కూడా వెయిట్ చేస్తారు.. అలాగే నిర్మాతలు అడ్వాన్సులు ఇస్తారు అనుకుంటారు.. కానీ ఇదంతా ఒకప్పటి మాట. పరిస్థితులు ఇప్పుడు అంత
టాలీవుడ్లో ఇప్పుడు రాజమౌళిపై చాలామంది నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారు. బయటికి చెప్పడం లేదు కానీ రాజమౌళిపై పీకల్లోతు కోపంతో కనిపిస్తున్నారు. ఎందుకంత కోపం అనుకోవచ్చు కానీ కాస్త ఆలోచిస్తే దీనికి సమాధాన�
ఛల్ మోహన్ రంగా, లై, పేట లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన మేఘ.. ఈ మధ్యే రాజ రాజ చోర సినిమాతో వచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో మరోసారి ఈమె పేరు టాలీవుడ్ లో బాగానే వినిపిస్తుంది. పైగా తాజాగా డియర�
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇటీవల చిరు బర్త్ డే సందర్భంగా వీటికి సంబంధించిన అప్డేట్స్ రావడంతో ఫ్యాన్స్ ఫుల
Tollywood Drug case | చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్ కలకలం రేగుతుంది. నాలుగేళ్ల తర్వాత మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టేరేట్ ఎదుట మన సినీ ప్రముఖులు విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి�
సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్ తెరకెక్కించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కులాంతర ప్రేమ కథగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిస్థాయిలో సఫలం అయితే కా�
కొన్నేళ్ల కింది వరకు కేవలం తమిళ నటులు మాత్రమే తెలుగులో ఎక్కువగా నటించే వాళ్లు. సత్య రాజ్, శరత్ కుమార్ సహా చాలా మంది తమిళ నటులు తెలుగులో పాగా వేశారు. మన దర్శకులు కూడా వాళ్లకే ఎక్కువగా అవకాశం ఇచ్చే వాళ్లు. కన�
పవన్ కళ్యాణ్తో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు వేచి చూస్తూ ఉంటారు. ఆయన ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. దీనికితగ్గట్టు పవన్ కూడా చిన్న దర్శకులకు సైతం అవకాశాలు ఇస్తున
ఆర్.నారాయణమూర్తి అంటే వెంటనే అందరికీ గుర్తొచ్చేది ఉద్యమ సినిమాలు. విప్లవకారుడిగా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్నాడు. పీపుల్స్ స్టార్గా ఎదిగాడు నారాయణ �
మొన్నటికి మొన్న సెప్టెంబర్ 3న తమ సినిమా వస్తుందని అనౌన్స్ చేశారు సీటీమార్ దర్శక నిర్మాతలు. ప్రకటించిన మూడు రోజుల తర్వాత మనసు మార్చుకున్నారు. ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించ�
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన SR కళ్యాణమండపం అప్పుడే ఆహాలో వచ్చేసింది. ఈ సినిమాకు థియేటర్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్లో రప్ఫాడించిన సిని�
కె.ఎస్.రామారావుతో సినిమా చేస్తానని చిరంజీవి మాటిచ్చాడు. ఈ కాంబినేషన్లో ఒకప్పుడు అభిలాష, ఛాలెంజ్, మరణ మృదంగం, రాక్షసుడు, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ లాంటి సినిమాలు వచ్చాయి.
బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఇప్పుడు అభిమానులే కాదు మిగిలిన నిర్మాతలు కూడా వేచి చూస్తున్నార
సూర్య సోదరుడు, తమిళ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపు తెలుగులో విడుదల అవుతుంటాయి. నాగార్జునతో కలిసి ఊపిరి అనే సినిమా చేసిన కార్తీ తెలుగు ప్రేక్ష�